బీసీసీఐ ప్రస్తుత అధ్యక్షుడు,క్యాబ్ అధ్యక్షుడు,టీమిండియా మాజీ కెప్టెన్ ,బెంగాల్ టైగర్ ,సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా తనదైన మార్కును చూపిస్తున్నాడు. ఇందులో భాగంగానే త్వరలోనే ఈడెన్ గార్డెన్ లో జరగనున్న టెస్ట్ మ్యాచ్ ను డే/నైట్ మ్యాచ్ గా నిర్వహించాలని నిర్ణయించిన సంగతి విదితమే. తాజాగా బీసీసీఐలోని కంట్రోల్ అనే పదాన్ని తొలగించే ఆలోచనలో ఉన్నాడు దాదా. ఈ సందర్భంగా దాదా మాట్లాడుతూ” బీసీసీఐ బోర్డును అప్పటి బ్రిటీష్ ఏర్పాటు …
Read More »ఉగ్రవాదుల హిట్ లిస్ట్ లో ప్రధాని మోదీ ,కోహ్లీ
టీమిండియా స్టార్ ఆటగాడు.. ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ ,భారత ప్రధాన మంత్రి నరేందర్ మోదీతో సహా పన్నెండు మంది ప్రముఖులు గత కొద్ది రోజుల కిందట ఏర్పడిన ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఆల్ ఇండియా లష్కర్ -ఏ-తోయిబా హిట్ లిస్ట్ లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ తాజాగా ఒక ప్రకటనను విడుదల చేసినట్లు వార్తలు వస్తున్నాయి. హిట్ లిస్ట్ లో మొదటి పేరు ప్రధాని మోదీ అయితే …
Read More »డే/నైట్ టెస్టులు ఖాయం
టీమిండియా భవిష్యత్ లో డే/నైట్ టెస్టులు మ్యాచ్ లు ఆడటం ఖాయమని తేల్చి చెప్పారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. ఈ రకమైన టెస్టులు ఆడేందుకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఇష్టపడుతున్నాడు. ఆసక్తి కూడా కనబరుస్తున్నాడు అని గంగూలీ తెలిపాడు. అయితే ఈ రకమైన టెస్టులు ఎప్పటి నుంచి జరుగుతాయో మాత్రం తనకు తెలియదు అని .. కానీ ఖచ్చితంగా మాత్రం డే/నైట్ మ్యాచ్ లు మాత్రం …
Read More »రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్
టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో రాంచీ వేదికగా సఫారీలతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచులో డికాక్,డుప్లెసిస్ ,లిండేల వికెట్లను తీశాడు. దీంతో వరుసగా ఐదు ఇన్నింగ్స్ లలో మూడుకిపైగా అంతకంటే ఎక్కువ వికెట్లను తీసిన రెండో బౌలర్ గా ఉమేష్ యాదవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో విండీస్ దిగ్గజ ఆటగాడు కోట్నీ వాల్స్ ఈ ఘనతను సాధించగా తాజాగా ఉమేష్ …
Read More »కోహ్లీ సేన క్లీన్ స్వీప్
సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడు టెస్టుల మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. రాంచీలో గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఆఖరి మూడో టెస్టు మ్యాచ్ లో 202 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగో రోజు గెలుపుకు రెండు వికెట్లు కావాల్సిన తరుణంలో టీమిండియా కొత్త బౌలర్ నదీమ్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆట ఆరంభమైన రెండవ ఓవర్లోనే రెండు వికెట్లను కుప్పకూల్చాడు. …
Read More »డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ
తొలిసారిగా టెస్టుల్లో ఓపెనర్గా ప్రమోషన్ పొందిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన తడాఖా చూపిస్తున్నాడు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రాణిస్తున్నాడు. ఇప్పటికే ఈ సిరీస్లో రెండు శతకాలు బాదిన రోహిత్ మూడో టెస్ట్లో మరో సెంచరీ చేశాడు. అయితే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలతో మోత మోగించిన రోహిత్ టెస్టుల్లోను తొలి ద్విశతకం నమోదు చేసాడు. ఇదే ఆయనకి టెస్టుల్లో అత్యుత్తమ స్కోరు. ఒకవైపు వికెట్స్ పడుతున్నప్పటికి ఎంతో …
Read More »రహానె -రోహిత్ జోడీ అరుదైన రికార్డు
టీమిండియా ఆటగాళ్లు రహానె,రోహిత్ ల జోడి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచులో నాలుగో వికెట్ కు అత్యధిక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో సఫారీలపై అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన టీమిండియా జోడిగా రికార్డును సొంతం చేసుకున్నారు. అయితే గతంలో ఈ రికార్డు కోహ్లీ రహెనే పేరిట ఉంది. మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో రోహిత్ రహానెల జోడి 185పరుగులు చేశారు. గతంలో …
Read More »రోహిత్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తన ఖాతాలో మరో రికార్డును చేర్చుకున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రాంచీ టెస్టులో ఓపెనర్ గా బరిలోకి దిగిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సూపర్ ఫామ్ తో పలు రికార్డ్లను తన పేరిట లిఖిస్తున్నాడు. సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ లో 150+ స్కోరు సాధించిన రోహిత్ ఒకే సిరీస్ లో సౌతాఫ్రికాపై 150+ స్కోరు రెండు సార్లు చేసిన తొలి …
Read More »గంభీర్ కు నెటిజన్లు ఫిదా
టీమిండియా మాజీ ఓపెనర్,సీనియర్ ఆటగాడు,ప్రస్తుత కేంద్ర అధికార బీజేపీ పార్టీ ఎంపీ గౌతమ్ గంభీర్ తన ఔధార్యాన్ని చాటుకున్నారు. ఇందులో భాగంగా గుండె జబ్బుతో బాధపడుతున్న పాకిస్థాన్ కి చెందిన ఏడేళ్ల చిన్నారైన ఒమైనా అలీకి వీసా లభించడంలో గంభీర్ సాయపడ్డాడు. ఒమైనాకు సాయం చేసేందుకు ముందుకురావాలని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖకు గంభీర్ లేఖ రాశారు. గంభీర్ రాసిన లేఖపై స్పందించిన కేంద్ర మంత్రి జైశంకర్ స్పందిస్తూ …
Read More »కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ
వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …
Read More »