టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన కూతురును చూసి తెగ మురిసిపోతున్నాడు. ఇంతకి అతడు అంతలా మురిసిపోవడానికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తున్నారా.. ఏం లేదండి.. షమీ కూతురు ఐరా షమీ ఎల్లో కలర్ చీరను ధరించిన ఫోటోను తన నాన్నకు వాట్సప్లో షేర్ చేసింది. తన కూతురు చీరలో ఉన్న ఫోటోను చూసిన షమీ వెంటనే దానిని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. ‘ఈ చీరలో చాలా …
Read More »ఈడెన్ లో పరుగులే పరుగులు
టీమిండియా, కివీస్ జట్ల మధ్య రెండో టీ20 ఈ రోజు ఆదివారం ఈడెన్ పార్క్ మైదానంలో జరగనున్నది. ఇటీవల జరిగిన తొలి టీ20లో పరుగుల సునామీను సృష్టించిన ఇరు జట్లు ఈ మ్యాచులో కూడా అదే సునామీని కోనసాగించవచ్చు అని పిచ్ క్యూరెటర్ పేర్కొన్నారు. అయితే ఈ మౌఇదానం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండటం.. మైదానం చాలా చిన్నాది కావడంతో పరుగుల వరద ఖాయం అంటున్నారు విశ్లేషకులు. మొదట ఏ …
Read More »టీమిండియా బౌలర్లు ఢమాల్
టీమిండియాతో జరిగిన మొదటి టీ20లో న్యూజిలాండ్ బారత బౌలర్లను ఉతికిఆరేసి ఐదు వికెట్లను కోల్పోయి మొత్తం 203పరుగులను సాధించింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన కివీస్ ఆటగాళ్ళు భారత బౌలర్లపై రెచ్చిపోయారు. ఓపెనర్లు మున్రో (59),గఫ్తిల్(30)రాణించారు. కెప్టెన్ విలియమ్సన్ 26 బంతుల్లో నాలుగు ఫోర్లు,నాలుగు సిక్సులతో యాబై ఒక్క పరుగులు చేశాడు. చివర్లో టేలర్(54*)భారత బౌలర్లను దుమ్ము దులిపాడు. మరోవైపు టీమిండియా బౌలర్లలో బుమ్రా,శార్దూల్,జడేజా,చాహల్ ,దూబేలకు తలో …
Read More »కివీస్ పర్యటనకు టీమిండియా జట్టు ప్రకటన
వచ్చే నెల ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి జరగనున్న మూడు వన్డేల సిరీస్ కోసం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ టీమిండియా జట్టును ప్రకటించింది. ప్రస్తుతం దేశవాళీల్లో మంచి ప్రదర్శనను కనబరిస్తున్న ముంబై యువ అటగాడు పృథ్వీ షా జట్టులో చోటు దక్కించుకోగా.. గాయంతో శిఖర్ ధావన్ దూరమయ్యాడు.మరోవైపు కేదార్ జాదవ్ వన్డేల్లో తన చోటును నిలుపుకున్నాడు. టీమిండియా జట్టు – విరాట్ కోహ్లీ(కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), పృథ్వీ షా, …
Read More »టీమిండియాకు గట్టి షాక్
టీమిండియాకు గట్టి దెబ్బ తగిలింది. త్వరలో కివీస్ పర్యటనకు వెళ్లనున్న టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుతం రంజీ మ్యాచ్లో ఆడుతున్న సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ చీలమండకు గాయమైంది. ఇషాంత్ శర్మకు గాయం కావడంతో టెస్టు సిరీస్ కు అతడు అందుబాటులో ఉంటాడా..? లేదా అనేది సందేహాంగా మారింది. విదర్భతో రెండో ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఈ ముపై ఒక్క ఏళ్ళ ఢిల్లీ పేసర్ ఫుల్ లెంగ్త్ లో …
Read More »కివీస్ పర్యటనకు శిఖర్ ధావన్ దూరం
టీమిండియా సీనియర్ ఓపెనర్ బ్యాట్స్ మెన్ శిఖర్ ధావన్ కివీస్ పర్యటనకు దూరం కానున్నారు. శిఖర్ ధావన్ కు మరల గాయం కావడంతో అతను దూరమయ్యే అవకాశాలున్నట్లు జట్టు యజమాన్యం తెలిపింది. ఆసీస్ తో జరిగిన రెండో వన్డే మ్యాచులో ధావన్ గాయపడ్దాడు. అయిన కానీ గాయాన్ని లెక్కచేయకుండా నిన్న ఆదివారం జరిగిన మూడో మ్యాచులో బరిలోకి దిగాడు. అయితే ఈ మ్యాచ్ లో ఆసీస్ బ్యాట్స్ మెన్ ఫించ్ …
Read More »కివీస్ టీమిండియా పర్యటన షెడ్యూల్ ఇదే
* జనవరి 24-తొలి టీ20 * జనవరి 26-రెండో టీ20 * జనవరి 29-మూడో టీ20 * జనవరి 31-నాలుగో టీ20 * ఫిబ్రవరి 5-తొలి వన్డే * ఫిబ్రవరి8-రెండో వన్డే * ఫిబ్రవరి 11-మూడో వన్డే * ఫిబ్రవరి 21నుండి మొదటి టెస్టు * ఫిబ్రవరి 29నుండి రెండో టెస్టు
Read More »టీమిండియా,అసీస్ జట్లు ఇవే..!
టీమిండియా -ఆసీస్ మధ్య బెంగళూరు వేదికగా జరగనున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆసీస్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది టీమిండియా జట్టు రోహిత్ శర్మ,శిఖర్ దావన్,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్,కేఎల్ రాహుల్,మనీష్ పాండే,జడేజా,షమీ,నవదీప్ సైనీ,కుల్దీప్ యాదవ్,బూమ్రా ఆసీస్ జట్టు వార్నర్,ఫించ్,స్మిత్,లబుషేన్,అలెక్స్ కార్రే,టర్నర్,ఆస్టన్ ఆగర్,,కమ్మిన్స్,స్టార్క్,హేజిల్ వుడ్ ,జంపా
Read More »ద్రావిడ్ గురించి మీకు తెలియని విషయాలు..?
ది వాల్ గా పేరుగాంచిన టీమిండియా మాజీ కెప్టెన్ ,లెజండ్రీ ఆటగాడు.. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్ రాహుల్ ద్రావిడ్ నేటితో నలబై ఆరు వసంతాలు పూర్తి చేసుకుని నలబై ఏడో వసంతంలోకి అడుగుపెట్టాడు. 1996లో క్రికెట్లోకి అడుగుపెట్టిన ద్రావిడ్ తొలిరోజుల్లో మొదట అతని ఆట శైలీపై ఎన్నో విమర్శలు చేసేవారు. జిడ్డు అని కూడా చాలా మంది హేళన చేసేవారు కూడా. అయితే ఏ మాత్రం నిరాశ …
Read More »కోహ్లీ ముందు మరో రికార్డు
టీమిండియా కెప్టెన్,పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈ రోజు మంగళవారం రాత్రి శ్రీలంకతో టీమిండియా ట్వంట్వీ20 మ్యాచ్ ఆడనున్నది. ఈ మ్యాచ్లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క పరుగు కనుక చేస్తే టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలుస్తాడు. ప్రస్తుతం టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా 2,633పరుగులతో రోహిత్ శర్మ రికార్డుల్లో ఉన్నాడు. అయితే రోహిత్ తో విరాట్ సంయుక్తంగా …
Read More »