టీమిండియాకు చెందిన మాజీ ఓపెనర్ క్రికెటర్, కేంద్రంలో అధికార పార్టీ అయిన బీజేపీకి చెందిన ఎంపీ గౌతమ్ గంభీర్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని గౌతీ ట్విటర్లో వెల్లడించాడు. తనకు కోవిడ్ లక్షణాలు ఉన్నాయి. ఇటీవల తనను కలిసిన వారంతా టెస్టులు చేయించుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా ఆయన కోరాడు. మరోవైపు కొత్త ఐపీఎల్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ కి గంభీర్ మెంటార్ గా …
Read More »