Home / Tag Archives: tdp (page 74)

Tag Archives: tdp

కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత

అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల కోసం, తెలంగాణ సాధన కోసం తన జీవితాంతం పోరాడిన కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ గర్వించే గొప్ప నేత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కొనియాడారు. కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి (సెప్టెంబర్‌ 27) సందర్భంగా ఆయనకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళులర్పించారు. ఉద్యమకారుడిగా, ప్రజాస్వామికవాదిగా, పీడిత ప్రజల పక్షపాతిగా, నిబద్ధత కలిగిన గొప్ప రాజకీయ నాయకుడుగా పలుపార్శ్వాలతో కూడిన కొండా లక్ష్మణ్ …

Read More »

ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కు

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు నిన్న సోమవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించిన సంగతి విదితమే. ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ బీడీ ఎన్టీ ల్యాబ్‌ను   సంద‌ర్శించారు.అనంతరం మంత్రి కేటీఆర్  ఐటీ ఉద్యోగుల‌తో కేటీఆర్ మాట్లాడారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన స‌భ‌లో  మంత్రి మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో త్వ‌ర‌లోనే ఐటీ పార్కును ఏర్పాటు చేస్తామ‌ని  స్ప‌ష్టం చేశారు..ముఖ్య‌మంత్రి కేసీఆర్ అమ‌లు చేస్తున్న …

Read More »

చాకలి ఐలమ్మ విగ్రహానికి పూల మాల వేసిన మంత్రి హరీష్ రావు

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కేంద్రమైన సిద్ధిపేట హౌసింగ్ బోర్డు సర్కిల్ లో చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకుని చాకలి ఐలమ్మ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి, జోహార్ చాకలి ఐలమ్మ అంటూ నినందించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు. ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ.. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతీక చాకలి ఐలమ్మ. చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా …

Read More »

విపక్షాలపై మంత్రి కేటీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు  విపక్షాలపై ట్విట్టర్ వేదికగా ఆగ్రహాం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ విపక్షాలు పొంతన లేని మాటలు ఆశ్చరం కలిగిస్తున్నాయని  ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అవార్డుల్లో తెలంగాణ టాప్‌లో ఉంటుంది. అయినా రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చేయలేదంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘గ్రామీణ స్వచ్ఛ సర్వేక్షణ్‌ …

Read More »

తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త

తెలంగాణ  రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్‌ జారీచేయనున్నది. డిగ్రీ లెక్చరర్‌ 491, సాంకేతిక విద్యలో 247 లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నియమ నిబంధనలతో కూడిన వివరాలను అధికారులు టీఎస్‌పీఎస్సీకి ఇటీవలే అందజేశారు. ఈ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వగా, ఆర్థిక శాఖ వేర్వేరుగా రెండు జీవోలను జారీ చేసింది. రాష్ట్రంలో మొత్తం 132 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిల్లో 4,098 …

Read More »

బాసరకు మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ రోజు సోమవారం రాష్ట్రంలోని  ఆదిలాబాద్‌, నిర్మల్‌ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 9 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లా జైనథ్‌ మండలంలోని దీపాయిగూడకు చేరుకుంటారు. ఇటీవల ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్న మాతృమూర్తి జోగు భోజమ్మ మరణించారు. దీంతో ఆయన కుటుంబ …

Read More »

జగన్ కు షర్మిల మరో షాక్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చడంపై వైఎస్సార్టీపీ అధినేత్రి.. వైఎస్ షర్మిల  కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఒక ప్రభుత్వం పెట్టిన పేరును మరో ప్రభుత్వం తొలగిస్తే అవమానించినట్లే. కోట్లాది మంది ఆరాధించే పెద్దమనిషిని ఇవాళ అవమానిస్తే.. రేపు వచ్చే ప్రభుత్వం YSR పేరు మారిస్తే అప్పుడు ఆయన్ని …

Read More »

చంద్రబాబుపై మండిపడ్డ మంత్రి కాకాణి

ప్రముఖ సినీ నటుడు.. దివంగత మాజీ ముఖ్యమంత్రి.. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడైన నందమూరి తారకరామరావు  కష్టంతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీని ఇప్పుడు ఆ కుటుంబానికి ప్రస్తుత ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు అప్పగించడం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్ల తాను ఎన్నోసార్లు బాధ పడ్డానని  దివంగత నందమూరి తారకరామారావు చెప్పారన్నారు. హెల్త్ వర్శిటీ …

Read More »

టీడీపీ శ్రేణులపై నందమూరి అభిమానులు అగ్రహాం.. ఎందుకంటే..?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును దివంగత మాజీ ముఖ్యమంత్రి  వైఎస్సార్  గా మార్చిన వివాదంలో జూనియర్ ఎన్టీఆర్  తన అభిప్రాయాన్ని చెప్పిన సంగతి విదితమే. అయితే ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశానికి చెందిన ఆ పార్టీ  శ్రేణులు, వారి అనుకూల మీడియాలో వస్తున్న వ్యతిరేక వార్తలపై జూనియర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ‘జూ.ఎన్టీఆర్ …

Read More »

ఈ నెల 25న హైదరాబాద్ లో ట్రాఫిక్ అంక్షలు.. ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ ఉప్పల్ మైదానంలో  ఈ నెల 25న (ఆదివారం) ఆసీస్ టీమిండియా మధ్య టీట్వంటీ మ్యాచ్ జరగనున్న సంగతి విదితమే. అంతేకాకుండా  ఆ రోజు హైదరాబాద్ మహా నగరంలో గ్యాథరింగ్‌ సైక్లింగ్‌ కమ్యూనిటీ మారథాన్‌ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఆదివారం ఉదయం 5 నుంచి 8 గంటల వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat