Home / Tag Archives: tdp (page 502)

Tag Archives: tdp

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాజీనామాపై యువకుడి లేఖ ..

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి నిత్యం ఉన్నది ఉన్నట్లు మాట్లాడి కుండ బద్దలు కొడతారు .ఈ క్రమంలోనే ఆయన గతంలో నారా లోకేష్ మంత్రిగా లేనప్పుడు లోకేష్ రాజ్యాంగేతర శక్తిగా వ్యవహరిస్తున్నారు అని ..వచ్చే ఎన్నికల్లోపు పోలవరం పూర్తీ కాదు అని ..చంద్రబాబు ఉన్నంత వరకు పోలవరం పూర్తీ కాదు అని ఇలా పలు మార్లు సంచలన వ్యాఖ్యలు చేసి మీడియాలో …

Read More »

చంద్ర‌బాబుకు మ‌రో బిగ్ షాక్.. రాజీనామా దిశ‌గా మ‌రో టీడీపీ ఎంపీ..!

ఏపీ రాజ‌కీయాల్లో సంచ‌ల‌నం రేపిన అనంత‌పురం టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి రాజీనామా స్టేట్‌మెంట్‌తో ఇప్ప‌టికే ఖంగుతిన్న‌ టీడీపీకి మ‌రో షాక్ త‌గ‌ల‌నుంద‌ని స‌మాచారం. జేసీ దివాకర్ రెడ్డి తరహాలోనే మిగిలిన నేతలు కూడా అధిష్టానంపై వత్తిడి తెచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ఉపయోగించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన రాజీనామా అస్త్రంతో ఏకంగా చాగల్లు రిజర్వాయర్‌కు నీటిని విడుదల చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేసిన …

Read More »

టీడీపీకి మ‌రో షాక్ ఇవ్వ‌డానికి ప‌వ‌న్ భారీ స్కెచ్‌..!

ఏపీలో వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం జ‌న‌సేన కూడా పోటీలో ఉండ‌బోతుంద‌ని సంఖేతాలు ఇచ్చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్. ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్ తాను అనంత‌పురం జిల్లా నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తాన‌ని చెప్పారు. అయితే తాజా స‌మాచారం ఏంటంటే ప‌వ‌న్ త‌న రూట్ మార్చార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ‌న‌సేన వ‌ర్గాల్లో ఇన్న‌ర్ టాక్ ప్ర‌కారం ప‌వ‌న్ అనంత‌పురం జిల్లా …

Read More »

ఏపీలో 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం భారీ స్కెచ్ వేసిన టీడీపీ..!

ఏపీలో జ‌ర‌గ‌బోయే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల కోసం అధికార టీడీపీ భారీ స్కెచ్ వేసింది. రాష్ట్రంలో వున్న కులాలు, మతాలు , ప్రాంతాలవారీగా పక్కాగా స్కెచ్ గీసుకుని ముందుకు పోతుంది. వీరిలో బిసిలు, ఎస్సి, మైనారిటీ, ఓసి కేటగిరీలుగా ఇప్పటికే గుర్తించింది ప్రభుత్వం. 2014 ఎన్నికల్లో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండుసార్లు మాత్రమే మొక్కుబడిగా వారి ఎకౌంట్స్ లో డబ్బులు వేసినా పూర్తి రుణ …

Read More »

వైసీపీ శ్రేణులు సగర్వంగా తల ఎత్తుకునే వార్త -జగన్ దెబ్బకు దిగొచ్చిన బాబు సర్కారు..

ఏపీ అధికార పార్టీ టీడీపీ సర్కారు అవినీతి అక్రమాలపై ..గత మూడున్నర ఏండ్లుగా ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు సర్కారు పై రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలుపు ఎరగని పోరాటం చేస్తోన్న సంగతి విదితమే .వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత మూడున్నర ఏండ్లుగా చేస్తోన్న పోరాటాలకు ఏపీ సర్కారు దిగొచ్చింది .ఇప్పటివరకు ప్రజల సమస్యలపై అటు …

Read More »

ఏపీ మంత్రి బంధువా ..మజాకా -బ్యాంకుల నుండి కోట్ల రూపాయలు స్వాహా ..

ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతల ,నేతల బంధువుల ఆగడాలు రోజు రోజుకు పెట్రేగిపోతున్నాయి అని ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణ .గత మూడున్నర ఏండ్లుగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని అధికార టీడీపీ పార్టీకి చెందిన నేతలు ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు .గత మూడున్నర ఏండ్లుగా రెండు లక్షల కోట్లకు పైగా అవినీతికి పాల్పడ్డారు అని వైసీపీ పార్టీ శ్రేణులు ఏకంగా బుక్ రీలీజ్ చేశారు .ఈ నేపథ్యంలో ఏపీ మంత్రి కి చెందిన …

Read More »

ఏపీ క్యాబినేట్ నుండి మెయిన్ వికెట్ అవుట్‌..!

ఏపీ క్యాబినేట్‌లో చంద్ర‌బాబు త‌న‌యుడు లోకేష్ కోసం ముఖ్య‌నేత‌కు మొండి చెయ్యి చూపించ‌నున్నార‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం ఏపీ అసెంబ్లీలో చంద్ర‌బాబు నాయ‌కుడుగా ఉన్నారు. మండ‌లిలో ఆ బాధ్య‌త‌ను య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు నిర్వ‌హిస్తున్నారు. అయితే త్వ‌ర‌లోనే ఆ కీల‌క బాధ్య‌త చిన‌బాబుకు ద‌క్క‌బోతోందని తెలుస్తోంది. య‌న‌మ‌ల‌ను తొల‌గించి లోకేష్‌ని నియ‌మించాల‌ని చూడ‌డ‌మే ఇప్పుడు ఆశ్చ‌ర్యంగా మారింది. శాస‌న‌మండ‌లిలో తొలిసారిగా అడుగుపెడుతున్న‌ లోకేశ్‌కు అలాంటి కీల‌క వ్య‌వ‌హారంలో కిరీటం పెట్ట‌డం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. …

Read More »

8ఏళ్ళ తర్వాత “బ్రహ్మాస్త్రాన్ని “బయటకు తీసిన జగన్ ..

ఏపీలో ఇటీవల జరిగిన కర్నూలు జిల్లాలో నంద్యాల అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ తరపున పోటి చేసిన మాజీ సీనియర్ మంత్రి శిల్పా చంద్రమోహన్ రెడ్డి మీద అధికార పార్టీ తరపున పోటి చేసిన భూమా బ్రహ్మానందరెడ్డి ఇరవై ఏడు వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సంగతి విదితమే .అంతే కాకుండా మరోవైపు నెల రోజుల వ్యవధిలో జరిగిన తూర్పు గోదావరి …

Read More »

వైసీపీలోకి మాజీ సీఎం కుటుంబ వారసుడు ..!

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి .ఈ క్రమంలో నిన్న మొన్నటి వరకు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీకి చెందిన నేతలు అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇప్పటివరకు గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ..ఇద్దరు ఎంపీలు అధికార తెలుగుదేశం పార్టీ గూటికి చేరుకున్నారు .దీంతో ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ …

Read More »

టీడీపీ ఎమ్మెల్సీ పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలు

టీడీపీ ఎమ్మెల్సీ  పై రాంగోపాల్ వర్మ సంచలన వాఖ్యలుచేసారు . తెలుగు రాష్ట్రాలేమైనా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ అబ్బ సొత్తా అని రామ్‌గోపాల్ వర్మ మండిపడ్డారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీయడంపై బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన కామెంట్లపై ఫేస్ బుక్ ద్వారా రామ్‌గోపాల్ వర్మ ఘాటుగా సమాధానమిచ్చారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తే రాజేంద్రప్రసాద్ తనను తెలుగు రాష్ట్రాల్లో తిరుగనివ్వనన్నాడని, అసలు రాజేంద్రప్రసాద్ ఎవడో తనకు తెలియదని చెప్పారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat