ఏపీలో అనంతపురం జిల్లాలో వెంకటాపురం గ్రామంలో రాష్ట్ర మంత్రి పరిటాల సునీత రవి తనయుడు అయిన పరిటాల శ్రీరామ్ వివాహం ఎంతో ఘనంగా జరిగింది .ఈ వివాహానికి ఇరు రాష్ట్రాల నుండి పలువురు ప్రముఖ రాజకీయ సినిమా వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు .ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,రాష్ట్రానికి చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ,టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ,ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు …
Read More »టీడీపీలో హాట్ టాపిక్.. చంద్రబాబు వర్సెస్ కమ్మ కుంపటి..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు పై సొంత క్యాస్ట్ నుంచే వ్యతిరే సెగలు చెలరేగుతున్నాయి. కమ్మసామాజిక వర్గానికి చెందిన నేతలు బాబుపై దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా ఊరించి ఊరించి తిరుమల పాలక మండలి బోర్డు చైర్మన్ పదవిని కడప జిల్లా మైదుకూరుకు చెందిన పుట్టా సుధాకర్ యాదవ్ చేతిలో పెట్టారు బాబు. దీంతో ఇప్పటి వరకు ఈ పదవిని తమకే కట్టబెడతారని భావించిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన …
Read More »చంద్రబాబు జబర్ధస్త్ ప్లాప్ షో.. టీడీపీ నుండి మాజీ మంత్రి అవుట్..!
ఏపీలో అధికారం చెలాయిస్తున్న చంద్రబాబు.. తెలంగాణ టీడీపీపై పెద్ద బాంబు పడే సూచనలు కనిపిస్తున్నాయా.. మరో ఏడాదిన్నరలో జరగబోయే ఎన్నికల సమయానికి పార్టీ తీవ్రమైన సమస్యల్లో చిక్కుకుపోనుందా.. కీలకమైన నేతలు పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లూ చేసుకుంటున్నారా.. దీంతో నియోజకవర్గాలకు నియోజకవర్గాలే టీడీపీ ఖాతా నుంచి చేజారిపోతున్నాయా.. అంటే ఔననే సమాధానమే వస్తోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలు విశ్విస్తున్న, ప్రజల్లో బలంగా ఉన్న పార్టీల వైపు టీడీపీ నేతలు …
Read More »వైసీపీకి ఇన్కమింగ్ సీజన్ స్టార్ట్.. టీడీపీలో మాత్రం అవుట్ గోయింగ్ ఫెస్టివల్స్..!
నంద్యాల, కాకినాడ ఉప ఎన్నికల తర్వాత జోష్ మీదున్న టీడీపీకి పార్టీకి వైసీపీలో చేరికలు రుచించడం లేదు. అధికార పార్టీ వైపే అందరూ మొగ్గు చూపుతారని చంద్రబాబు దగ్గర నుంచి దిగువ స్థాయి నేత వరకూ అందరూ భావించారు. అయితే అందుకు విరుద్ధంగా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, దిగువ శ్రేణి నేతలు వైసీపీలో చేరడంపై చంద్రబాబు కొంత అసహనం వ్యక్తం చేశారట. ఇటీవల జరిగిన సీనియర్ నేతల సమావేశంలోనూ చంద్రబాబు …
Read More »ఇంటింటికి టీడీపీ.. తెలుగు తమ్ముళ్ళుకు చుక్కలు చూపిస్తున్న స్థానికులు..!
విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని జరజాపుపేట ప్రజలు ఎమ్మెల్యే పతివాడ నారాయణస్వామి నాయుడుకు చుక్కలు చూపిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా నెల్లిమర్ల నగర పంచాయతీని రద్దు చేసి తిరిగి గ్రామ పంచాయతీలుగా మారుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఇప్పటి వరకు ఆ హామీ నెరవేర్చలేదు. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చండి. అప్పుడే మా గ్రామంలోకి రండి అని ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో …
Read More »టీడీపీలో చేరను..కడదాక జగన్ తోనే నా ప్రయాణం-వైసీపీ మాజీ ఎమ్మెల్యే..
ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే …
Read More »పార్టీ మార్పుపై క్లారీటిచ్చిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి…?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రిగా పని చేసిన మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకొచ్చేందుకు టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్సార్ కడప జిల్లా ఇన్చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డితో కల్సి పావులు కదిపారు. దీనిలో భాగంగా మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించడంతోపాటు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే పార్టీలో చేరేందుకు సిద్ధమని రవీంద్రారెడ్డి చెప్పినట్టు ప్రచారం …
Read More »ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే రోజా అరెస్టు…రోజా వివరణ..?
ఏపీఫైర్ బ్రాండ్ ,వైసీపీ మహిళావిభాగ అధ్యక్షురాలు,సీఎం ,టీడీపీ జాతీయ అధ్యక్షుడైన నారా చంద్రబాబు నాయుడు,తెలుగు తమ్ముళ్ళ అవినీతిపై నిప్పులు చెరిగే ఆర్కే రోజా ప్రస్తుతం కువైట్ పర్యాటనలో ఉన్న సంగతి తెల్సిందే.ఈ క్రమంలో ఎఎమ్మెల్యే ఆర్కే రోజాను కువైట్ పోలీసులు అరెస్టు చేశారని వార్తలు ప్రముఖంగా ప్రింట్ అండ్ ఎలక్ర్ట్రానికి మీడియాలో చక్కర్లు కొట్టాయి…కువైట్ లో ఒక స్టార్ హోటల్ లో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రవేశపెట్టిన …
Read More »వైసీపీలోకి టీడీపీ మాజీ మంత్రి -తేల్చేసిన బాబు ఆస్థాన మీడియా
ఏపీ లో అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నుండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .నిన్న టీడీపీ పార్టీ మాజీ ఎంపీ చిమటా సాంబు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . తాజాగా ఆ పార్టీకి చెందిన దళిత సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి రావెల కిషోర్బాబు వైసీపీ పార్టీలోకి రావడానికి …
Read More »టీడీపీ నుండి 63 మంది అవుట్.. బాబు రహస్య సర్వే పై ప్రముఖ ఆంగ్ల పత్రిక సంచలన కథనం..!
2019 సార్వత్రిక ఎన్నికల కోసం ఏపీలో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు.. నంద్యాల ఉప ఎన్నికల తర్వాత తనకు అత్యంత నమ్మకమైన ఒక ఏజెన్సీ ద్వారా చంద్రబాబు సర్వే చేయించుకున్నారని ప్రముఖ ఆంగ్ల దిన పత్రిక ప్రచురించింది. అయితే ఈ సర్వే రిపోర్ట్ చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం ఉన్న 106 మంది టీడీపీ పార్టీ ఎమ్మెల్యేల్లో కేవలం 43 మంది మాత్రమే తిరిగి విజయం …
Read More »