ఏపీ రాష్ట్రంలో కృష్ణా నదిలో బోటు ప్రమాదంలో దాదాపు ఇరవై రెండు మంది చనిపోయిన సంగతి తెల్సిందే .ఇంతటి ఘోర విషాదం పై ప్రభుత్వ పెద్దలు దాటవేత ధోరణిని ప్రదర్శిస్తున్న కానీ ఈ విషాదంతో కొన్ని కుటుంబాలు నడి రోడ్డున పడ్డాయి .బోటు ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్ లేదని దాదాపు గంటసేపు పాటు కూర్చోబెట్టి చంపేశారు అని బోటు ప్రమాదంలో మరణించిన పసుపులేటి సీతారామయ్య కోడలు పసుపులేటి అనిత …
Read More »పాదయాత్రలో జగన్ సంచలన ప్రకటన.. బిత్తర పోతున్న టీడీపీ బ్యాచ్..?
జగన్ ప్రారంభించిన పాదయాత్రలో ఒకవైపు జనం సమస్యలను కళ్ళారా చూసి తెలుసుకుంటున్న జగన్.. మరోవైపు వరాల జల్లు కురిపిస్తున్నారు. కర్నూలులో దుమ్మురేపుతున్న టీడీపీ చేస్తున్న అరాచక పాలన పై తనదైన శైలిలో ఎండగడుతూ.. టీడీపీ బ్యాచ్కి చుక్కలు చూపిస్తున్నారు. ఇక మరోవైపు జగన్ బేతంచర్ల రోడ్ షోలో బాగంగా నిర్వహించిన సభలో జగన్ కురిపించిన వరాల జడివాన ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. జగన్ మాట్లాడుతూ.. ఏపీలో …
Read More »లోకేష్ రాజా నిజంగానే తాగి వాగాడా.. సోషల్ మీడియా సంచలన కథనం..!
ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ వ్యవహారం స్వయానా టీడీపీ నేతలకే అంతు చిక్కదు. నారా వారి వారసత్వం కారణంగానే.. లోకేష్ దొడ్డి దారిన ఎమ్మెల్సీగా ఎంపిక అయ్యి , మంత్రి పదవి చేపట్టిన విషయం తెలిసిందే. లోకేష్ మంత్రి కాకముందు మీడియా వారు పెద్దగా పట్టించుకునేవారు కాదు. అయితే మంత్రి అయ్యిక మాత్రం మీడియా ఫోకస్ చినబాబు పై పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాకి …
Read More »అయ్యా లోకేషా.. అది జగన్ కష్టం.. నీ యబ్బ కష్టం కాదు..!
ఏపీలో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ చంద్రబాబు తనయుడు లోకేశ్ చేసిన వ్యాఖ్యల పై.. సినీ నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేశ్ నంది అవార్డులు నీ అబ్బ సొమ్మా.. గత ప్రభుత్వాలను చంద్రబాబు విమర్శించలేదా… అప్పుడు నీ బాబును ఎవరైనా నాన్ లోకల్ అన్నారా.. నంది అవార్డులు విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.. నంది అవార్డుల వివాదం మరింత పెద్దది …
Read More »అమ్మనా లోకేషూ.. ప్రాంతీయ వాదాలు రెచ్చగొడుతున్నావా..?
తెలుగు ప్రముఖ రచయిత, దర్శకులు, నటులు.. పోసాని కృష్ణ మురళి ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు లోకేష్ పై చేసిన విరుచుకుపడ్డారు. కొద్ది రోజుల క్రితం ఏపీ సర్కార్ ప్రకటించిన నంది అవార్డుల పై రగడ జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా నంది రగడ పై స్పందిస్తూ.. ఆంధ్ర ప్రదేశ్లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నారంటూ లోకేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో మీడియా ముందుకు …
Read More »నువ్వు మంత్రి కావడం మా ఖర్మ.. లోకేష్ పై విరుచుకు పడిన పోసాని..!
ఏపీ సర్కార్ ప్రకటించి నంది అవార్డుల రగడ చిలికి చిలికి గాలి వానలి మారుతోంది. 2014,15,16 సంవత్సరాలకు గాను ఒకేసారి నంది అవార్డులు ప్రకటించడం.. ఇందులో కొంతమందికి అవార్డులు రావడంపై మరికొందరు తమ అసంతృప్తిని బాహాటంగానే వెళ్లగక్కుతున్నారు. అదే సమయంలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. వీటి పై సీఎం చంద్రబాబుతో పాటు తనయుడు మంత్రి నారా లోకేష్ కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నాన్ రెసిడెంట్ ఆంధ్రా వాళ్లు మాత్రమే …
Read More »నారా లోకేశ్ పై ప్రముఖ నటుడు..రచయిత..దర్శకుడు తీవ్ర వాఖ్యలు
ఏపీలో టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన …
Read More »మంత్రి పదవి పై.. కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు..!
గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి మంత్రి పదవి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రి పదవి ఆశించడం లేదని.. వైసీపీ అదికారంలోకి వస్తే జగన్ ముఖ్యమంత్రి అవుతారని.., ఆయన వాహనంలో వెనుక సీటు ఉంటే చాలని ఆయన అన్నారు. జగన్ తనను సోదర సమానంగా చూసుకుంటున్నారని అన్నారు. తను ఎన్నటికి జగన్ తోనే ఉంటానని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ తన తండ్రి చూపించిన దారిలో నడుస్తూ అబద్ధాలు …
Read More »దివంగత సీఎం వై.ఎస్ కి సీఎం చంద్రబాబుకి మధ్య ఉన్న తేడా ఇదే ..?
అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు ఐదేండ్ల పాటు అంటే 1999 నుండి 2004 దాక చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ సర్కారు హాయంలో ఏవరేజ్ గా ఆహార ధాన్యాల ఉత్పత్తి 137 లక్షల మెట్రిక్ టన్నులు ఉన్నాయి .కానీ ఆ ఆతర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత సీఎం వైఎస్ హాయంలో అంటే 2009 సమయానికి 199 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి వచ్చేలా తన ప్రణాలికలతొ సాగు విస్తీర్ణం పెంచేలా …
Read More »భూమా అఖిలప్రియకు చంద్రబాబు షాక్.. మంత్రి పదవికి రాజీనామా..?
ఏపీ మంత్రి భూమా అఖిల ప్రియకు ముఖ్యమంత్రి షాక్. బోటు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన కామెంట్లు రాజకీయంగా కలకలం సృష్టిస్తున్నాయి. బోటు ప్రమాదంపై నిఘా వర్గాలు తమ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చారు. ఆ నివేదిక ఆధారంగా కారకులైన కొంతమందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఇదే అంశంపై చంద్రబాబునాయుడుతో జరిగిన సమావేశంలో మంత్రి అఖిలప్రియతోపాటు ఓ కీలక శాఖ నేత కూడా అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇది …
Read More »