తెలంగాణలో జాతీయ సమైక్యతా దినోత్సవం పురస్కరించుకొని జగిత్యాల సమీకృత జిల్లా కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ . అనంతరం చెరువు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని, మట్టిని దేవుడు గా చేద్దాం… భక్తి ని పూజగా అర్పిద్దాం.. ఉద్దేశం తో నిర్వహించిన మట్టి వినాయక పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని …
Read More »విజయవంతంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ
మట్టి గణపతి విగ్రహాల పంపిణీలో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ) మూడో రోజు 50వేల ప్రతిమలను ఉచితంగా పంపిణీ చేసింది.శనివారం మూడో రోజు పలు చోట్ల హెచ్ఎండిఏ ఉన్నతాధికారులు, సిబ్బందితో కలిసి 50వేల మట్టి గణపతి విగ్రహాలను ఉచితంగా పంపిణీ చేశారు. దీంతో ఇప్పటి వరకు 80వేలకు పైగా గణపతి విగ్రహాలను హెచ్ఎండిఏ పంపిణీ చేసింది. మాదాపూర్ శిల్పారామం వద్ద హెచ్ఎండిఏ అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ …
Read More »జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి గారు,గౌ.ఎమ్మెల్యే లు శ్రీ గణేష్ బిగాల గారు,శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు సమీకృత కలెక్టర్ కార్యాలయం లో తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ శ్రీమతి దండు నీతు కిరణ్ గారు,జడ్పీ చైర్మన్ శ్రీ విఠల్ రావు గారు,క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ D. రాజేశ్వర్ గారు, మార్క్ ఫెడ్ చైర్మన్ …
Read More »కరీంనగర్ లో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
జాతీయ సమైక్యత దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రూరల్ మండలంలోని తీగలగుట్టపల్లి లో గల ఉత్తర తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్.అనంతరం కరీంనగర్ పోలీస్ గ్రౌండ్లో నిర్వహించిన జాతీయ సమైక్యత దినోత్సవ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు, తెలంగాణ పోరాట యోధుల కుటుంబాలను, స్వాతంత్ర సమరయోధులను …
Read More »సత్తుపల్లిలో ఘనంగా జాతీయ సమైక్యతా దినోత్సవ వేడుకలు
భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జాతీయ సమైక్యత వేడుకలను సత్తుపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారి అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ పదేండ్ల స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిని, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను తెలిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత …
Read More »సహజీవనం చేస్తున్న జంట ఎట్టకేలకు పెళ్లి చేసుకుంది…అర్థమైందా రాజా…?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంలోనే కాదు రాజకీయాల్లో కూడా సహజీవనం చేయడం..ఆ తర్వాత పొత్తు అనే పెళ్లి చేసుకోవడం కామన్గా మారింది…గత పదేళ్లుగా పవన్ రాజకీయం చూస్తే పవన్ రాజకీయ సహజీవనాలపై క్లారిటీ వస్తుంది…2014 లో పార్టీ పెట్టిన.తొలి రోజే..కాంగ్రెస్ నాయకులను పంచెలూడదీసి కొడతానని రంకెలు వేసిన పవన్…టీడీపీ అధినేత చంద్రబాబుపై చిరునవ్వుతో వలపు బాణాలు వేసాడు..అప్పుడే అర్థమైపోయింది..అప్పుడు మొదలైన రొమాన్స్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది..ఆ …
Read More »జగన్ కేసీఆర్లపై ప్రశంసలు..పవన్, బాబుకి అక్షింతలు..మంట పుట్టిస్తున్న జేడీ ట్వీట్స్..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో పదేపదే ఒక కవిత ప్రస్తావిస్తుంటారు…ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన .”సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే కవితను పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతో ఊగిపోతూ …
Read More »లోకేష్ను పట్టించుకోని బీజేపీ పెద్దలు..ఇక కాంగ్రెస్ కూటమిలోకి టీడీపీ..!
ఏపీ స్కిల్ డెవప్మెంట్ స్కామ్లో అరెస్ట్ అయి రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబును జైల్లో ములాఖత్ ద్వారా కలిసిన దత్తపుత్రుడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వీరావేశంతో బయటకు వచ్చి.. ఇక టీడీపీతో మిలాఖత్ అయి వచ్చే జన్మలో కలిసి పోటీ చేస్తామని ప్రకటించాడు. దీంతో పక్కనే ఉన్న లోకేష్, బాలయ్య కూడా నోరెళ్లపెట్టారు..బీజేపీ కలిసి వస్తే..మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాం లేదంటే..బీజేపీతో తెగతెంపులకైనా …
Read More »తోడేళ్ల ముఠాతో సింహం సింగిల్గా తలపడుతోంది..!
అంతా అనుకున్నట్లే జరిగింది..ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో రహస్య సంబంధం కొనసాగించిన చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. రూ. 371 కోట్లు అవినీతి అనేది చాలా చిన్న విషయమంటూ నిస్సిగ్గుగా చంద్రబాబును సమర్థించిన పవన్..ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని, రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని …
Read More »పవన్ కళ్యాణ్ పొత్తు వ్యాఖ్యలపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు..!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ది చపల మనస్తత్వం..వ్యక్తిగత జీవితంలోనే కాదు..రాజకీయాల్లో కూడా పవన్ తన చపలత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు..మొదటి భార్యకు విడాకులు ఇచ్చిన పవన్ తన సహనటి రేణూదేశాయ్లో కొన్నాళ్లు సహజీవనం చేసి బిడ్డను కూడా కన్నాడు..అయితే ప్రజారాజ్యం పార్టీ సమయంలో పవన్ సహజీవనంపై విమర్శలు రావడంతో పక్కన కొడుకుని పెట్టుకుని రేణూదేశాయ్ని పెళ్లి చేసుకుని కొన్నాళ్లు కాపురం చేసి మరో బిడ్డను కన్నాడు..రేణూతో సెట్ అయ్యాడని అభిమానులంతా …
Read More »