ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అవినీతి పుస్తకం ప్రతిపక్షనేత,వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాయించడం దొంగే దొంగ అన్న చందగా ఉందని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఎద్దేవా చేశారు. అవినీతి జగనే ఆద్యుడని, అందుకే ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నాడని విమర్శించారు. లక్షల కోట్లు దోచుకున్న చరిత్రకు జగన్ పాదయాత్ర పైలాన్ సాక్షంగా మిగిలిపోతుందన్నారు. తెలంగాణ జరిగే పనులలో జగన్ సబ్ కాంట్రాక్టర్ అని అన్నారు.తమకు ప్రాణహాని …
Read More »చంద్రబాబు ఆ పని చేయడం చాలా బాధగా ఉంది..టీడీపీ ఎమ్మెల్సీ
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు తన జన్మదినం సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా కోరుతూ ఒక్కరోజు దీక్షకు దిగుతున్న విషయం తెలిసిందే.అయితే చంద్రబాబు జన్మదినం నాడు దీక్ష చేయడం బాధగా ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు . ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వేలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలివస్తున్నారని అన్నారు.కేంద్రం, మోదీపై సీఎం …
Read More »ఎమ్మెల్సీపై చంద్రబాబుకు ఎంపీ పిర్యాదు ..!
తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీపై ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పిర్యాదు చేశారు.అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ నిన్న మీడియాతో మాట్లాడుతూ సినిమావాళ్ళు ఏసీ రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకపక్క నానా కష్టాలు పడుతున్న ఐదు కోట్ల ఆంధ్రులను చూసి అయిన చలించడంలేదని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.రాజేంద్ర ప్రసాద్ చేసిన …
Read More »నారా లోకేష్ కేవలం అమ్మాయిలతోనే మందు తాగి… అమ్మాయిల నడుమును.. పోసాని సంచలన వాఖ్యలు
ఏపీ అధికారంలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. టాలీవుడ్పై విమర్శలు గుప్పించిన తెలుగుదేశం నేతలపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చలన చిత్ర ప్రముఖు లు సైతం టీడీపీని గట్టిగానే కడిగి పారేస్తున్నారు. పోసాని కృష్ణ మురళి.. టీడీపీ ప్రభుత్వాన్ని నిలువునా కడిగిపారేస్తున్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఉన్నచోట ప్రజా ఉద్యమాలు …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో… లోకేశ్ కోసమే దుర్గగుడిలో…క్షుద్రపూజలు
విజయవాడ దుర్గమ్మ సన్నిధానం లో డిసెంబర్ 26 న క్షుద్రపూజలు జరిగాయని బయట పడడం తో తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ వ్యవహారం ఫై అందరూ మండి పడుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆధ్వర్యంలో దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. చంద్రబాబు తనయుడు, మంత్రి లోకేశ్ కోసమే దుర్గగుడిలో …
Read More »ఏపీ సచివాలయంలో దారుణం -తన్నుకున్న టీడీపీ ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే ..
ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీలో వర్గ పోరు రోజు రోజుకు పెట్రేగిపోతుంది .ఈ క్రమంలో ప్రకాశం జిల్లాలో గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన సంగతి తెల్సిందే .గొట్టిపాటి చేరికను మొదటి నుండి టీడీపీ పార్టీ సీనియర్ నేత ,ఎమ్మెల్సీ కరణం బలరాం వ్యతిరేకిస్తున్నారు . గత కొంతకాలంగా ఇరు వర్గాల మధ్య …
Read More »ఏపీ ప్రభుత్వంపై గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఆగ్రహం….
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వానికి చిత్తూరు జిల్లా ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు ఓ సూచన చేశారు. ఈరోజు అనగా (గురువారం ) శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. గన్నవరం విమానాశ్రయంలో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్నవరం నుంచి హైదరాబాద్ వెళ్లాలంటే రూ.16వేలు వెచ్చించాల్సి వస్తోందంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అధిక చార్జీలతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. …
Read More »