ఆంధ్రప్రదేశ్ బీజేపీ పార్టీ సహ ఇన్ చార్జీ గా వ్యవహరిస్తున్న నేత సునీల్ ధియోధర్ సంచలన వాఖ్యలు చేశారు. తాజాగా వచ్చిన ఒక కథనం ప్రకారం తెలుగుదేశం పార్టీ కి చెందిన 18 మంది ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పారనే వార్త హాల్ చల్ చేస్తుంది. టీడీపీ ప్రతిష్ట దిగజారిందని తెలుసుకున్న ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు త్వరలో జైలుకు వెళ్లడం ఖాయమని …
Read More »టీడీపీ ఎమ్మెల్యే అర్ధనగ్నంగా నిరసన ..వైసీపీ అభిమానులు ఏమన్నారో తెలుసా
టీడీపీ అధినేత నారా చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది తనిఖీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు, అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ విశాఖ నేతలు అందోళనకు దిగారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేశ్ కుమార్, వెలగపూడి రామకృష్ణ బాబులు టీడీపీ కార్యకర్తలతో కలిసి అర్ధనగ్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. దీంతో వైసీపీ అభిమానులు …
Read More »టీడీపీ నాయకులపై సీఎస్ కొరడా జుళిపించాలి..విజయసాయి రెడ్డి
వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా తెలుగుదేశం పార్టీ నాయకులు,ఎమ్మెల్యేల పై మండిపడ్డారు.టీడీపీ నాయకులు ఇంకా వనరుల దోపిడీ సాగిస్తూనే ఉన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల పెనాల్టీ విధించినా టీడీపీ నాయకులకు సిగ్గు లేకుండా ఇసుక, మట్టి తరలిస్తూనే ఉన్నారని అన్నారు.ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఒక్క ఇసుక పైనే నెలకు కోట్లు సంపాదిస్తున్నారు. ఇప్పటికైనా సీఎస్ తక్షణం కొరడా జుళిపించాలి.తప్పు చేసింది అధికార పార్టీ ఐన …
Read More »త్వరలోనే మరో సీనియర్ నేత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిపోయేందుకు రంగం సిద్ధం
ఏపీ రాజకీయాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ… ఆ రెండు జిల్లాల్లో చోటుచేసుకుంటున్న రాజకీయాలు రాష్ట్ర రాజకీయాలనే మార్చేసేలా ఉన్నాయి. వాస్తవానికి ఈ రెండు జిల్లాల్లో ప్రతిపక్ష వైసీపీకి మంచి పట్టుంది. గడచిన ఎన్నికల్లో కంటే కూడా ఈ దఫా ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో వీలయినన్ని స్థానాల్లో గెలుపొందడం ద్వారా అధికార పగ్గాలు దక్కించుకునే అవకాశాలను మెరుగుపరచుకోవాలన్న దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే …
Read More »ఏపీ అధికార టీడీపీకి బిగ్ షాక్-వైసీపీలోకి 36మంది ఎమ్మెల్యేలు..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు అధికారంలోఉన్న తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగులుతోంది. ఆ పార్టీ సీనియర్ నేతలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు త్వరలో ప్రతి పక్షంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ మేరకు ప్రతిపక్ష నేతతో రేపో,మాపో భేటీ కానున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అన్ని విధాలుగా రంగం సిద్ధం చేసుకున్నారని …
Read More »జనసేనలోకి ఒక్క టీడీపీ ఎమ్మెల్యే కూడా వెళ్లడు. పవన్ ను ఎవరూ నమ్మరు..
అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎవ్వరూ జనసేనలోకి వెళ్లే అవకాశమేలేదని న్యాయశాఖామంత్రి కొల్లురవీంద్ర తెలిపారు. ప్రభుత్వంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్నవన్నీ నిరాధార ఆరోపణలేనని ఆయన అన్నారు. అమరావతి బాండ్లను కొనడానికి ప్రజలు పోటీపడ్డారని ఆయన రవీంద్ర అన్నారు. పవన్ కళ్యాణ్ అవగాహనా రాహిత్యంతో ఉన్నారని ఆయన మాటలు ఎవరూ పట్టించుకోరన్నారు. తాజాగా పవన్ పార్టీలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేరడానికి సిద్ధంగా ఉన్నారని జనసేన నాయకులు చేసిన …
Read More »ఏపీలో 30 నుండి 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు నో టికెట్ ..!
తెలుగుదేశం పార్టీ అదినేత మఖ్యమంత్రి చంద్రబాబు కూడా ముందస్తుగానే వచ్చే ఎన్నికలలో పోటీచేసే 40 మంది అభ్యర్ధులను ప్రకటిస్తారని టీడీపీ అనూకుల మీడియాలో ఒక వార్త వచ్చింది. రాఫ్ట్రా వ్యాప్తంగా ఏఏ నియోజకవర్గాలలో అభ్యర్దులను ప్రకటించాలన్నదానిపై ఇప్పటికే స్పష్టత వచ్చిందట. ప్రస్తుత సిటింగ్లలో కొందరికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు లభించే అవకాశం లేదు. అలాంటి వారి జాబితాను కూడా తెలుగుదేశం సిద్ధంచేస్తోందని చెబుతున్నారు. ఈ నాలుగేళ్లలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని.. …
Read More »షేర్ చేసుకుంటూ కామెంట్లు పెడుతున్న నెటిజన్లు..ఏమనో తెలుసా…?
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది ఏమిటి అంటే..ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతుంటే నిద్రబోతున్న ఎమ్మెల్యేలు పోటో. ఏపీ అసెంబ్లీలో అర్థవంతమైన చర్చలు సాగుతున్నాయని, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో సమస్యలపై మంత్రులను నిలదీస్తున్నారని ప్రభుత్వం ఎంతగా చెప్పుకున్నా, నెటిజన్లు ఎక్కడో ఒకచోట తప్పును వెతుకుతూనే ఉన్నారు. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబునాయుడు మాట్లాడుతున్న వేళ, పలువురు ఎమ్మెల్యేలు కునుకు తీస్తున్న ఓ దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. …
Read More »