తెలుగు తమ్ముళ్ల వైఖరి ఓక్కోక్కటిగా బయటపడుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యేలకు ..కార్యకర్తలకు….మంత్రలకు …కార్యకర్తలకు వైరం ఎర్పడుతున్నాది. తాజాగా ఏపీ ఎక్సైజ్ శాఖమంత్రి కె.జవహర్పై సొంత పార్టీ కార్యకర్తే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంత్రి నుంచి తనకు ప్రాణహాని ఉందని, తనను రక్షించాలని కోరాడు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో చోటుచేసుకున్న ఈ ఘటనకు సోషల్మీడియా వివాదమే కారణమని తెలుస్తోంది. దీంతో కొవ్వూరు టీడీపీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. బీర్ హెల్త్ డ్రింక్ అంటూ …
Read More »