Cm Jagan : ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెదేపా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నరసాపురం రూపురేఖలు మారబోతున్నాయన్నారు. దేశంలో ఇప్పటి వరకు తమిళనాడు, కేరళలోనే ఆక్వా వర్సిటీలు ఉన్నాయని… మూడో వర్సిటీ నరసాపురంలోనే …
Read More »