ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి ఇతర పార్టీలకు చెందిన నేతల వలసల పర్వం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్న కాక మొన్న మాజీ ఎమ్మెల్యే ముమ్మడివరం అసెంబ్లీ నియోజక వర్గ మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ మొత్తం మూడు వేల మంది కార్యకర్తలతో ,రెండు వందల మంది భారీ అనుచవర్గంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలుగుదేశం …
Read More »