పొద్దున లేస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతారంటూ సాంబడు, వెంకడు అనే ఇద్దరు పచ్చ మీడియా జర్నలిస్టులు..పిచ్చిపిచ్చిగా రంకెలు వేస్తూ విరుచుకుపడుతుంటారు..కానీ వైసీపీ నేతల కంటే బూతుల్లో పీహెచ్డీలు చేసిన టీడీపీ నేతలు చాలా మందే ఉన్నారు..అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆనం రమణారెడ్డి నోటి నుంచి జాలువారే మాటలు వింటే తెలుగు భాష అక్షరాలు తమకు తామే ఉరేసుకుంటాయి…మహిళలు అని కూడా చూడకుండా…మంత్రి అనే గౌరవం లేకుండా …
Read More »మైనింగ్ కేసులో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని !
గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ నేపద్యంలొనే టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని కంపెనీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో అక్రమంగా మైనింగ్ చేపట్టిందని ఆరోపణలున్నాయి. యరపనేని 2009, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గురజాల నియోజకవర్గం నుంచి రెండు సార్లుఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. మైనింగ్ కేసులో టీడీపీ నేత, …
Read More »చంద్రబాబు మానసిక స్థితి ఎలా ఉంది.. మైండ్ పని చేయట్లేదా..?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మతి స్థిమితం ఏ మాత్రం పనిచేయడం లేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొత్తం 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు ఒక యువ నాయకుడు రాజకీయాలు ముందు తట్టుకోలేకపోతున్నారు అంటే ఆయనకు మానసిక స్థైర్యం ఏమాత్రం లేదని ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎక్కడా క్రెడిబులిటి అనే పదమే తెలియదని అర్థం అయిపోతుంది. ప్రతి ఎన్నికల ముందు ఇష్టానుసారంగా …
Read More »మొన్న మురళీమోహన్, నేడు మాగంటి బాబు.. నేను పోటీ చేయలేను.. మకాం మారుస్తా
పశ్చిమగోదావరి జిల్లా కేంద్రం ఏలూరు లోక్సభ నియోజకవర్గ టీడీపీ సీటు విషయంలో తర్జనభర్జనలు మొదలయ్యాయి. పార్టీలోని సీనియర్ మాగంటి పోటీ చేయరని మరో జూనియర్ పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్దాలుగా ఏలూరు లోక్సభ సీటుతో మాగంటి బాబుకు అవినాభావ సంబంధం ఉంది. కాంగ్రెస్ నుంచి 1996, 1998, 1999లో వరుసగా మూడుసార్లు పోటీ చేసిన మాగంటి 2004లో దెందులూరు అసెంబ్లీకి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి మూడుసార్లు …
Read More »అమరావతిలో వినిపడే ఉంటుంది.. నిద్రలేచే ఉంటారు..
యాత్ర సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా దర్శకుడు మహి వి రాఘవ మాట్లాడుతూ.. నేను రాజన్న అభిమాని నుండి జగనన్న అభిమాని ఎందుకు అయ్యానో చెప్పాలి, అందరికీ తెలియజేయాలన్నారు. నేను ఈ సినిమా కథ రాశాను కాని.. ఈ చిత్రానికి పనిచేసిన వాళ్లు ఆ కథకు ప్రాణం పోశారన్నారు. ఎవరైనా సినిమా తీస్తే కష్టపడ్డానంటారు.. నేను సుఖంగా సినిమా తీశా స్క్రిప్ట్ అనేది …
Read More »పవన్ కళ్యాణ్ నిజస్వరూపం తెల్సుకొని.. ఓ భక్తురాలు సంచలన నిర్ణయం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ప్రశ్నించడానికే పార్టీ పెట్టామన్న పవన్ తాజాగా విశాఖ, పోలవరం, విజయవాడల్లో మాట్లాడుతూ.. లౌక్యం లేకుండానే కామెంట్లు చేశాడు. రాజకీయాల్లో ఉన్నవారు. రాజకీయాలు చేయాలనుకున్నవారు.. లౌక్యంతోనే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది తప్ప.. మరొకరిని కాపాడే పరిస్థితి ఉండదు. అయితే పవన్ చేసిన వ్యాఖ్యల్లో మాత్రం ఏమాత్రం లౌక్యం కనిపించడం లేదు. 2014 ఎన్నికల్లో కేంద్రలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మద్దతు …
Read More »