త్వరలో ఐపీఎల్ సందడి షురూ కానుంది. మార్చి 26 నుంచి ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ టికెట్ బుకింగ్ సంస్థ బుక్ మై షో ఓ గుడ్ న్యూస్ చెప్పింది. ఐపీఎల్ టికెట్ల విక్రయానికి బీసీసీఐతో అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలిపింది. బుధవారం నుంచే టికెట్ బుకింగ్ ప్రారంభించనున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఒక్కో టికెట్ రేట్ రూ.800 నుంచి ప్రారంభమవుతుందని తెలిపింది. …
Read More »