జాతీయ దర్యాప్తు సంస్థ NIA ఈ ఉదయం తమిళనాడు రాష్ట్రంలో ఆకస్మిక తనిఖీలు చేసింది. తేని, మధురై, పెరంబలూరు, తిరునెల్వేలి, రామనాథపురంలలో ఎన్ఐఏ మెరుపు దాడులు చేసింది. బృందాలుగా విడిపోయి విస్తృతంగా నిర్వహించిన దాడుల్లో మొత్తం 14 మంది ఉగ్రవాద సానుభూతిపరులను అరెస్ట్ చేశారు అధికారులు. ఈ 14 మంది తమిళ ముస్లింలు గతంలో దుబాయ్ లో ఉండేవారు. తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న సమాచారంతో వీరిని సొంత రాష్ట్రం తమిళనాడుకు పంపించింది …
Read More »అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము..యాజమాని ప్రాణాలు కాపాడేందుకు శునకం వీరోచితంగా పోరాడి
శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్సెల్వి ప్లస్టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ …
Read More »ఆ ఇద్దరిపై సంచలన వ్యాఖ్యలు చేసిన కట్టప్ప..?
తమిళ్ స్టార్ సత్యరాజ్..ఈ పేరు కన్నా కట్టప్ప అంటేనే అందరికి బాగా అర్ధమవుతుంది.ఎందుకంటే టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాల్లో ఈయన పాత్రం కీలకం.ఈ చిత్రంతో సత్యరాజ్ గా ఉన్న ఇతడు కట్టప్పగా మారిపోయాడు.ఇక అసలు విషయానికే వస్తే ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్,కమల్ హాసన్ పై చెలరేగిపోతున్నాడు.వీరిద్దరూ సొంతంగా పార్టీలు పెట్టిన విషయం అందరికి తెలిసిందే.దీనిపై స్పందించిన సత్యరాజ్ ఇప్పటికే తమిళనాడులో గట్టి పార్టీలు ఉన్నాయి వీళ్ళ …
Read More »దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్..
దక్షణాది రాష్ట్రాల్లో హై అలర్ట్ విధించారు.శ్రీలంక తరహా దాడులకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు బెంగుళూరు పోలీసులు వెల్లడించారు.దీనికి సంబంధించి 8రాష్ట్రాలకు లేఖలు పంపించారు.తమిళనాడులోని రామనాధపురంలో 19మంది ఉగ్రవాదులున్నట్లు సమాచారం అందిందని..వారంతా దక్షణాది రాష్ట్రాలైన తమిళనాడు,కేరళ,కర్ణాటక, ఏపీ, తెలంగాణ, పాండిచ్చేరి,గోవా,మహారాష్ట్రల్లో పలు ప్రధాన నగరాల్లో విద్వంశానికి దిగే అవకాశం ఉన్నట్లు లేఖలో వెల్లడించారు.ముఖ్యంగా ట్రైన్స్ లో కూడా పేలుళ్లకు కుట్ర పన్నినట్టు తెలిపిన కన్నడ పోలీసులు ఏ క్షణమైనా దాడులు జరిగే …
Read More »జల్లికట్టు తరహాలోనే కోడిపందాలకు అనుమతి ఇవ్వాలి..
ఆంధ్రాలో సంక్రాంతి పేరు చెబితే ముందుగా గుర్తుకొచ్చే వాటిల్లో రంగవల్లులు, గోబ్బిళ్లు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దులు, కోడి పందాలు.ఇక కోడి పందాలు అంటారా… తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు కోడి పందాలకు పెట్టిందే పేరు అని ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఈ పందాలకు అధికారికంగా అనుమతి లేకపోయినా, పండగ రోజుల్లో మాత్రం ప్రజలు అనధికారికంగానే అయినా, చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరమైనా కోడి పందాలకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టును కోరుతున్నారు.ఈ …
Read More »తమిళనాడులో సంబరాలు
తమిళ రాజకీయాలతో పెనవేసుకున్న డీఎంకే పార్టీకి అధ్యక్షుడుగా ఎంకే స్టాలిన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పార్టీ కోశాధికారిగా దురైమురుగన్ను ఎన్నుకున్నారు. డీఎంకే అధ్యక్షుడిగా స్టాలిన్ ఎన్నికను పార్టీ ప్రధాన కార్యదర్శి అధికారికంగా ప్రకటించారు. 50 ఏళ్ల తర్వాత డీఎంకేలో అధ్యక్షుడి ఎన్నిక జరిగింది. 70 ఏళ్ల డీఎంకే పార్టీ చరిత్రలో స్టాలిన్ మూడో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడుగా స్టాలిన్ ఎన్నిక కావడంతో డీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలు సంబరాలు …
Read More »కరుణ ఆరోగ్యం విషమం..!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని చెన్నైలోని ప్రముఖ ఆస్పత్రి కావేరి ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే, మరో పక్క కరుణానిధి కోలుకుంటున్నారని ఆయన కుమారుడు, కుమార్తె స్టాలిన్, కనిమొళి కాసేపటి క్రితమే ప్రకటించారు. ఏది నిజం..? ఇది అర్థం కాక చాలా మంది డీఎంకే కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ కావేరి ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో డీఎంకే కార్యకర్తలు చేరుకుంటున్నారు. …
Read More »