తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో నిజాం కాలేజీలో జరుగుతున్న జీవ సాంకేతిక శాస్త్రంలో ప్రస్తుత స్థితిగతులు – భవిష్యత్ ఉపయోగాలు అనే సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” జీవ సాంకేతిక శాస్త్రాలపై విస్తృతమైన పరిశోధనలు జరగాలి. వీటి ఫలితాలు అన్ని వర్గాలకు అందినప్పుడే సార్థకత ఉంటుంది”అని అన్నారు. తమిళ సై ఇంకా …
Read More »గవర్నర్ తమిళ సైకి ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత,మాజీ ఎంపీ వీ హన్మంత్ రావు గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ను నిన్న శుక్రవారం హైదరాబాద్ మహానగరంలోని రాజ్ భవన్ లో కలిశారు. ఈ భేటీ సందర్భంగా ఈనెల ముప్పై ఒకటో తారీఖున తన నివాసంలో జరగనున్న సత్యనారాయణ వ్రతానికి రావాలంటూ గవర్నర్ తమిళ సై ను వీహెచ్ ఆహ్వానించారు. అంతేకాకుందా ఆర్టీసీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో …
Read More »తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై ప్రశంసలు
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,అధికార టీఆర్ఎస్ ప్రభుత్వంపై గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ ప్రశంసల వర్షం కురిపించారు. సోమవారం హైదరాబాద్ లో రాజేంద్రనగర్ లో వర్సిటీ ఆడిటోరియంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల వాణిజ్య వ్యవసాయ సదస్సుకు గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళ సై మాట్లాడుతూ” తెలంగాణలో రైతు సంక్షేమం భేష్.యువతను వ్యవసాయం వైపు మళ్లించాలి.రైతుసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వ చర్యలు బాగున్నాయి.వ్యవసాయ&రైతు …
Read More »తెలంగాణలో వెనక్కి తగ్గిన క్యాబ్ డ్రైవర్స్
తెలంగాణ రాష్ట్రంలో సమ్మెకు దిగిన క్యాబ్ డ్రైవర్స్ వెనక్కి తగ్గారు. ప్రస్తుతం గత పద్నాలుగు రోజుల పాటు ఆర్టీసీ సిబ్బంది చేస్తున్న సమ్మెతో ఇబ్బందులను పడుతున్న ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయా సంఘాల నాయకులు తెలిపారు. అయితే గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ సూచనతో వారు శాంతించారు. క్యాబ్ డ్రైవర్స్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానితో మాట్లాడి కృషి చేస్తానని తనను కలిసిన …
Read More »ఫలించిన చర్చలు
తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాలకు, ప్రభుత్వానికి మధ్య జరిగిన చర్చలు సఫలమయ్యాయి.ఈ చర్చల్లో భాగంగా విద్యుత్ సంఘాలు పేర్కొన్న డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అందులో భాగంగా ఆర్టిజన్స్ సర్వీస్ రూల్స్,రెగ్యులేషన్ పై ఒప్పందం జరిగింది. అంతేకాకుండా అక్టోబర్ 1 ,2019 ప్రాతిపదికగా ఆర్టిజన్ల పే ఫిక్సేషన్ ,వీడీఏ స్థానంలో డీఏ చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకారం తెలిపింది. ఇకపై నుంచి ఆర్టిజన్లకు కూడా వేతన సవరణ ఉంటుంది. ఆర్టిజన్లకు …
Read More »రాజభవన్ ప్రాంగణంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రాజభవన్ ప్రాంగణంలో నేడు ఐదవ రోజు ‘వేపకాయల బతుకమ్మ’ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నరు డా. తమిళిసై సౌందరరాజన్ మాట్లాడూతూ, మనం గత ఐదు రోజులుగా జరుపుకుంటున్న పపు బతుకమ్మ, నృత్య బతుకమ్మ, వాద్య బతుకమ్మ, వేపకాయల బతుకమ్మ… ఇలా మనం జరుపుకునే పండుగలు మన సాంప్రదాయాలతో పాటు మన ఆరోగ్యాన్ని కూడా కాపాడేవిగా ఉంటాయని, అలాగే ఈరోజు జరుపుకునే …
Read More »