తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఈ నెల 17న ఘనంగా జరగనున్నాయి.ఇవాళ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని చాచా నెహ్రునగర్లో డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.అనంతరం జలవిహార్లో సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారుఈ సందర్బంగా మీడియాతో అయన మాట్లాడుతూ..ఈ నెల 17న నెక్లెస్రోడ్లోని జలవిహార్లో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా …
Read More »యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయద్దు.. మంత్రి తలసాని
కొలవుల కొట్లాట పేరుతో రాష్ట్రంలోని యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేయవద్దని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు . ఇవాళ ఆయన చేవెళ్ల లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ … గతంలో ప్రజల బాగోగులు పట్టించుకోని ప్రతిపక్ష పార్టీలు అధికారం కోసమే రాష్ట్ర ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు .వచ్చే ఆగస్టు నాటికి లక్షా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు …
Read More »