శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ట్యాబ్ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లే …
Read More »