రేపు బ్లాక్ డే సందర్భంగా ఉప్పల్ మైదానానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. కాగా భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం మూడు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న విషయం తెలిసిందే. అయితే డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేత దినం బ్లాక్ డే నేపథ్యంలో మ్యాచ్కు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ ఏర్పాట్లు చేశారు. కమిషనర్ మహేష్ …
Read More »పంత్పై సోషల్మీడియాలో సైటైర్లు
క్రికెట్లో కొంత మంది ఆటగాళ్లకి అవకాశాలు రాక నిరాశపడితే.. మరికొందరికి అవకాశం వచ్చి అందరినీ నిరాశపరస్తుంటారు. ప్రస్తుతం టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ చేస్తోంది అందరిని నిరుత్సాహపరచడమే. ఎంఎస్ ధోని ప్రత్యామ్నాయంగా జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవతున్నాడు. ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20లో పంత్(19) నిరుత్సాహపరిచాడు. తానేంటో నిరుపించుకుని విమర్శకుల నోటికి తాళం వేసే …
Read More »దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ కు టీమిండియా జట్టు ఇదే
దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం టీమిండియా జట్టును ని బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. విరాట్ కోహ్లి కెప్టెన్సీలోని ఈ టీ20 జట్టుకి వైస్కెప్టెన్గా రోహిత్ శర్మని ఎంపిక చేసినట్లు బోర్డు వెల్లడించింది. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సురేశ్ రైనా మెరుపు శతకంతో ఫామ్లోకి వచ్చి.. పరుగుల వరద పారించాడు. గత ఏడాదే యో-యో ఫిటెనెస్ టెస్టులో కూడా ఈ మిడిలార్డర్ బ్యాట్స్మెన్ …
Read More »టీమిండియా-న్యూజిలాండ్ మద్య తొలి టీ 20 మ్యాచ్
టీమిండియా-న్యూజిలాండ్ జట్లు మరో సిరీస్ కు సన్నద్ధమయ్యాయి. మూడు టీ 20ల సిరీస్ లో భాగంగా బుధవారం తొలి మ్యాచ్ జరుగునుంది. ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదానంలో బుధవారం రాత్రి గం.7.00 లకు ఇరు జట్ల మధ్య మొదటి టీ 20 ఆరంభం కానుంది. అంతకుముందు ఇరు జట్ల మధ్య వన్డే సిరీస్ ను భారత్ 2-1 తో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. తొలి వన్డేలో ఓటమి …
Read More »