ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు,దివంగత మాజీ సీఎం ,ప్రముఖ నటుడు నందమూరి తారకరామారావు సతీమణి లక్ష్మీ పార్వతి ప్రస్తుతం వైసీపీ పార్టీ తరపున రాజకీయాల్లో ఉన్న సంగతి విదితమే. అయితే లక్ష్మీ పార్వతి త్వరలోనే వెండితెరపై కన్పించనున్నారా..?. ఇప్పటివరకు రాజకీయంలో ఉన్న లక్ష్మీ పార్వతి త్వరలోనే ముఖానికి రంగు వేసుకోనున్నారా..?. అంటే అవును అనే అంటున్నారు `ఢమరుకం` శ్రీనివాసరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `రాగల …
Read More »జగన్ పాదయాత్రకు హ్యాట్సాప్..!!
అక్కినేని కుటుంబం నుంచి సినీ ఇండస్ర్టీకి పరిచయమైన సుమంత్, తన దైన నటనతో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. అంతేకాకుండా, సత్యం, గోదావరి, మహానంది, ధన 51, మళ్లీ రావా వంటి విభిన్న కథలతో సినీ జనాలను అలరించాడు. అయితే, సుమంత్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న చిత్రం సుబ్రహ్మణ్య పురం. సంతోష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో హీరో …
Read More »