`కొత్త బంగారు లోకం`తో తెలుగు వారికి దగ్గరైన బెంగాళీ భామ శ్వేతాబసు ప్రసాద్. ఈ అమ్మడు సెక్స్ రాకెట్లో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. తర్వాత నిర్దోషిగా బయటకు వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ను పెళ్లి చేసుకుంది శ్వేతా బసు ప్రసాద్. అయితే వీరి కాపురం ఎక్కువ కాలం సజావుగా సాగలేదు. ఇద్దరూ విడిపోయారు. ఇప్పుడు శ్వేతా బసు ప్రసాద్ మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం …
Read More »పెళ్లికి జరగలేదు కాని.. అది జరిగిన మాట నిజమే..!
‘కొత్తబంగారు లోకం’సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత ‘కళావర్ కింగ్’, ‘రైడ్’, ‘కాస్కో’ తదితర చిత్రాల్లో నటించారు. కొన్ని కారణాల వల్ల శ్వేత జీవితం ఒడుదొడుకులతో సాగింది. కొన్నాళ్ల తర్వాత హిందీ సినిమాల్లో, సీరియళ్లలో నటించారు. అయితే ఇప్పుడు శ్వేత ఓ ఇంటివారు కాబోతున్నారు. బాలీవుడ్ దర్శకుడు రోహిత్ మిట్టల్ను వివాహం చేసుకోబోతున్నారు. కొన్ని రోజుల క్రితమే నిశ్చితార్థం జరిగినట్లు శ్వేత తాజాగా …
Read More »