మాజీ కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ మరణంతో యావత్ దేశం శోకసంద్రంలో ముగినిపోయింది. సుష్మా స్వరాజ్ మరణంతో తెలుగు రాష్ట్రాలు తీవ్ర దిగ్భాంతికి గురయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో సుష్మా స్వరాజ్కు ఉన్న అనుబంధాన్ని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరుల ఆత్మ బలిదానాలకు కన్నీరు పెట్టి, పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకురాలిగా తెలంగాణ బిల్లు పెట్టండి..మేము మద్దతు ఇస్తామని ప్రకటించిన చిన్నమ్మగా సుష్మాను తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఇక ఏపీ ప్రజలు …
Read More »కేంద్ర మాజీ మంత్రి సుష్మా గురించి మీకు తెలియని విషయాలు
గుండెపోటుకు గురవడంతో చికిత్స నిమిత్తం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ ఎయిమ్స్ లో చేరి చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బీజేపీ అగ్రనేత, కేంద్ర విదేశీ వ్యవహారాలశాఖ మాజీ మంత్రి సుష్మా స్వరాజ్(67) కన్నుమూశారు.సుష్మా మృతితో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణుల్లో,ఆ మె అభిమానుల్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలో ఎమ్మెల్యేగా,ఎంపీగా ,రాజ్యసభ ఎంపీగా,ముఖ్యమంత్రి,కేంద్రమంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ గురించి మనకు తెలియని విషయాలు తెలుసుకుందామా..! పేరు : …
Read More »కేటీఆర్ ప్రత్యేక చొరవతో వీరయ్య జీవితంలో వెలుగులు
దేశం దాటి ఎడారి దేశం సౌదీ అరేబియాలో బందీ ఐన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లికి చెందిన పాలేటి వీరయ్య ఎట్టకేలకు స్వగ్రామం చేరుకున్నాడు. ఉపాధి నిమిత్తం విజిట్ వీసాపై సౌదీ వెళ్లిన బాధితుడు అక్కడ ఒంటెల కాపరిగా పనిచేశాడు. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్తానన్న వీరయ్యను యజమాని ఇంటికి పంపేందుకు నిరాకరించాడు. పైగా ఒంటె చనిపోయిందని చిత్రహింసలు పెట్టాడు. దీంతో …
Read More »తెలంగాణ,ఏపీలకు కొత్త గవర్నర్లు..?
అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్ గా ఈఎస్ఎల్ నరసింహాన్ గత పదేండ్లుగా బాధ్యతలు నిర్వహిస్తోన్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమీ ఘనవిజయం సాధించడంతో ప్రస్తుతం ఉన్న గవర్నర్లను మార్చి కొత్తగా నియమించనున్నారు అనే వార్తలు ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ,అటు సోషల్ మీడియా తెగ వైరల్ అయిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో మాజీ కేంద్ర …
Read More »కేంద్ర మంత్రితో వైఎస్ భారతి భేటీ ..ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారనున్నదా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి ,భారతి సంస్థల చైర్ పర్శన్ వైఎస్ భారతి ఎప్పుడో కానీ బయటకు రారు .అయితే వైఎస్ భారతి గురించి ఇప్పుడు ఒక వార్తను ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆస్థాన మీడియా వర్గానికి చెందిన ప్రముఖ పత్రిక ప్రచురించింది . ఇటివల తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో …
Read More »గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించండి..కేంద్ర మంత్రికి కేటీఆర్ వినతి…
గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నారై వ్యవహారాల మంత్రి మంత్రి కే తారక రామారావు కోరారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ, గల్ఫ్ బాధితుల సమస్యలపై చర్చించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. 2006 నుంచి సిరిసిల్ల కు చెందిన ఆరుగురు కార్మికులు గల్ఫ్ లో …
Read More »