దేశంలో ఉన్న ఆయా రాష్ట్రాల్లోని అగ్రవర్ణాలకు చెందిన ఆర్థికంగా వెనుకబడిన ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం 10 శాతం రిజర్వేషన్ను కల్పించిన విషయం తెలిసిందే. అయితే ఆ కోటాను సవాల్ చేస్తే వేసిన పిటిషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ రోజు సోమవారం తీర్పును వెలువరించింది. సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పును వెల్లడించారు. ఈడబ్ల్యూఎస్ కోటాను సుప్రీంకోర్టు …
Read More »