తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. ఇప్పటికే పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగాయి అని బాధపడుతున్నవారికి ఊరట ఇది. వీరందరికీ శుభవార్తను అందిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. రీవెరిఫికేషన్,రీకౌంటింగ్ కు మరో రెండు రోజులు గడవు పెంచుతున్నట్లు బోర్డు ప్రకటించింది.అంతే కాకుండా సప్లిమెంటరీ ఫీజు చెల్లింపునకు కూడా రెండ్రోజుల పాటు గడవును పెంచింది. దీంతో ఈ నెల 27వరకూ రీవెరిఫికేషన్ /రీకౌంటింగ్ లతో పాటు సప్లిమెంటరీ ఫీజులను చెల్లించుకోవచ్చు.
Read More »నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు ఉన్నాడా..?
ఆంద్రప్రదేశ్ లోని మెడికల్ కాలేజీలో గత కొంతకాలంగా అనేక ఆత్మహత్యలు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నారాయణ నెల్లూరు మెడికల్ కాలేజీల్లో విద్యార్థిని ఆత్మహత్యల వెనుక నారాయణ ముఖ్య అనుచరుడు పట్టాభి ఉన్నాడా..? అవును నిజమే అనిపిస్తుంది ఈ మధ్య స్థానికంగా పత్రికలో నారాయణ తోడల్లుడు రామ్మోహన్ రెడ్డి గారి ఇచ్చినటువంటి ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయం కూడా ఆయన వెలువరించడం జరిగింది…మెడికల్ కాలేజీలో విద్యార్థుల ఆత్మహత్యలు వెనుక …
Read More »చంద్రబాబు దర్మార్గ పాలనపై ప్రతీ ఇంట్లో చర్చ జరపండి.. చంద్రబాబు ఇచ్చే డబ్బుకు మోసపోవద్దు
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు ఫ్యాన్ గాలికి తెలుగుదేశం పార్టీకి బీటలు పడాలని పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు దుర్మార్గపు పాలనపై ప్రతీఇంట్లో చర్చ జరగాలన్నారు. రేపు అన్న ముఖ్యమంత్రి అవుతాడని అందరికీ చెప్పాలని సూచించారు. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మన పిల్లలను కేవలం బడులకు పంపిస్తే చాలు బడికి పంపించినందుకు సంవత్సరానికి రూ. 15 వేలు అన్న ఇస్తాడని, …
Read More »750 కేజీల చెత్త డంప్ యార్డుకు తరలింపు.. అభినందనల వెల్లువ
ప్రముఖ స్వచ్ఛంధ సంస్థ భూమి ఒక యాగం తలపెట్టింది, భారతదేశంలోని యువతకు నాణ్యమైన అక్చరాస్యతను పెంపొందించడం. ఇప్పటికే ఎంతో విద్యా వినియోగకరమైన కార్యక్రమాలు చేపట్టిన భూమి మరెన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా పర్యావరణ కాలుష్యాన్ని సీరియస్ గా తీసుకుంది. పర్యావరణ సమతుల్యతకు మనం చేపట్టాల్సిన బాధ్యతను వివరిస్తోంది. ఈ క్రమంలో సముద్ర ప్రాంతంలో పారిశుధ్యం ఎంతో అవసరం కాబట్టి తాజాగా నెల్లూరులో దాదాపుగా 100మందితో ఈ కార్యక్రమం …
Read More »వెలుగులోకొచ్చిన విద్యార్థినుల భాగోతం ..పాఠశాలలోనే సిట్టింగ్
ప్రస్తుత రోజుల్లో అబ్బాయిలకు ఏ మాత్రం తీసీపోము అన్నట్టు ప్రవతిస్తున్నారు అమ్మాయిలు.వాళ్ళలానే మద్యం సేవిస్తున్నారు మరియు సిగరెట్ కూడా కాలుస్తున్నారు.ఇది అందరికి అలవాటు అయిపొయింది.కాని అంతకుమించిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది.అదేమిటి అనుకుంటున్నారా ఇప్పటివరకు అమ్మయిలు పబ్స్ లేదా హాస్టల్స్ లో తాగడం చూసుంటారు కాని ఇప్పుడు ఏకంగా ధైవంగా పూజించే పాఠశాలలో మద్యం తాగి హడావుడి చేసారు.ఇదంతా ఇద్దరు విద్యార్థినులు శనివారం విజయవాడ రూరల్ నిడమానూరు గ్రామంలోని ఓ …
Read More »చదువులు, జీవితాలు చెడగొట్టుకోవద్దు.. జగన్ హామీతో హర్షం వ్యక్తం చేసిన విద్యార్ధులు
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మొన్నటివరకూ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా నడిచారు. అనంతరం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అయితే తిరుపతి నుంచి ఇడుపులపాయ వెళ్తున్న జగన్ కు రైల్వేకూడురులోని హార్టికల్చర్ యూనివర్సిటీ ఎదుట విద్యార్థులు కొన్నేళ్లుగా ఉద్యోగాల నోటిఫికేషన్లను ఇవ్వడం లేదని ఆందోళన చేస్తున్న విషయం తెలుసుకున్నారు. ఇంకా జగన్ వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యారు. విద్యార్థులతోపాటు నిరసనలో జగన్ పాల్గొన్నారు. విద్యార్థుల సమస్యలు విన్నారు.. ప్రజలందరి దీవెనలతో త్వరలో మనందరి …
Read More »శ్రీమంతుడు కోసం కదిలోచ్చిన యువత
ఆయన ఒక సామాన్యుడు..పుట్టిన ఊరుకు.. పెరిగిన గడ్డకు..తనను నమ్మిన ప్రజలకు ఏదో ఒకటి చేయాలని కలలు కన్నాడు. నాడు సమైక్య పాలనలో చూసిన కష్టాలు.. ఎదుర్కున్న అవమానాలు ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో మలిదశ ఉద్యమంలో పాల్గోని స్వరాష్ట్ర సాధనలో తన వంతు పాత్ర పోషించాడు.ఆ తర్వాత తన సొంత గ్రామమైన వరికోల్ గ్రామ గురించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను …
Read More »అనంతపురం ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో అమ్మాయి కోసం గొడవ..!
అమ్మాయి కోసం విద్యార్థులు ఘర్షణపడ్డారు. ఏకంగా రాళ్లు, కట్టెలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ యువకుడి తలకు తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో గొడవ సద్దుమణిగింది. వివరాల్లోకెళితే.. అనంతపురంలోని ఆర్ట్స్ కళాశాల వసతి గృహంలో మంగళవారం ఇద్దరు విద్యార్థులు అమ్మాయి విషయంలో గొడవపడ్డారు. తొలుత జూనియర్ విద్యార్థిపై సీనియర్లు చేయి చేసుకున్నారు. దీంతో సదరు విద్యార్థి బంధువులను వెంటతీసుకుని సాయంత్రం ఆర్ట్స్ కళాశాల వసతిగృహం వద్దకు వచ్చాడు. సీనియర్లతో …
Read More »ఐదు లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం..!!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే దేశాలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టని విధంగా పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే తాజాగా మరో బృహత్తర పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో దేశం మొత్తంలో తెలంగాణ శభాష్ అనిపించుకుని, ఇప్పుడు ఈ పథకాన్ని కాలేజీ విద్యార్థులకు కూడా వర్తింపజేయడానికి సిద్దమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మధ్యాహ్న భోజన …
Read More »గల్లీలో యువకులతో క్రికెట్ ఆడిన సచిన్..వీడియో
క్రికెట్ దిగ్గజం.. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గల్లీలో క్రికెట్ ఆడడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అవును అంతర్జాతీయ క్రికెట్ లో ఓ వెలుగు వెలిగిన సచిన్.. సరదాగా గల్లీలో యువకులతో క్రికెట్ ఆడారు. సచిన్ రాత్రి సమయంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో గల్లీలో కొంతమంది యువకులు క్రికెట్ ఆడుతూ కనిపించారు.అది గమనించిన సచిన్ వెంటనే కారు ఆపి దిగేసి వారి దగ్గరకు వెళ్లారు.బ్యాట్ తీసుకుని సరదాగా వారితో గల్లీలో …
Read More »