మాజీ మంత్రి, నారాయణకు అనంతపురం పర్యటనలో తీవ్ర భంగపాటు ఎదురుపడింది. నారాయణ విద్యా సంస్థల అధినేత టీడీపీ ప్రభుత్వం లో మంత్రిగా వ్యవహరించి పార్టీ కి ఆర్ధిక వనరులు అందించే వ్యక్తిగా పెరు గాంచిన మాజీ మంత్రి నారాయణ పై అనంతపురంలో విద్యార్ధి సంఘాల నేతలు దాడి చేశారు. అనంతపురం పర్యటన సందర్భంగా నారాయణ స్కూల్స్ పర్యవేక్షకు వచ్చిన నారాయణను స్థానిక విద్యార్థి సంఘాల నేతలు అడ్డుకున్నారు. ప్రభుత్వ నిబంధనలకు …
Read More »వరంగల్ నిట్ లో గంజాయి కలకలం
తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ జిల్లా కేంద్రంలో నిట్ క్యాంపస్ లో గంజాయి కలకలం రేపోతుంది. నిట్ క్యాంపస్ లో మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థులు గంజాయి సేవిస్తో పట్టుబడ్డారని మీడియాలో వార్తలు రావడంతో యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఈ రోజు మంగళవారం ఒక ప్రకటనలో క్లారీటీచ్చారు. ఇందులో భాగంగా రిజిస్ట్రార్ అయిన ఎస్. గోవర్థన్ రావు మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేస్తూ విద్యార్థులు గంజాయి సేవిస్తూ పట్టుబడిన విషయాన్ని నిర్ధారిస్తూనే …
Read More »పట్టాలపై కూర్చుండగా..వారిపై నుంచి వెళ్లిన రైలు
రైలు కింద పడి నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి చెందిన ఘటన కోయంబత్తూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అయిదుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు బుధవారం రాత్రిపూట రైలు పట్టాలపై కూర్చున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన చెన్నై-అలాప్పుజా ఎక్స్ప్రెస్ రైలు వారిపై నుంచి వెళ్లడంతో నలుగురు అక్కడికక్కడే మరణించగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. కోయంబత్తూరు దగ్గరలోని సూలూరు బ్రిడ్జ్ దగ్గర ప్రమాదం చోటుచేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. …
Read More »విద్యార్థులు లెక్చరర్ పై కర్రలతో దాడి..వీడియో వైరల్
కళాశాలలో లెక్చరర్ ని కొందరు విద్యార్థులు వెంటాడి మరీ చితకొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని బల్కారాన్ పూర్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఆదర్శ్ జనతా ఇంటర్ కళాశాలలో విద్యార్థినుల పట్ల లెక్చరర్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ విద్యార్థులు ఇలా దారుణంగా కొట్టినట్లు తెలుస్తోంది. లెక్చరర్ పై దాడి చేసిన వారిలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న …
Read More »ఇంటర్ తో ఉద్యోగాలు
మీరు ఇంటర్మీడియట్ పూర్తి చేశారా.. మీకు చదువుకునే స్థోమత లేదా.. ఇంటర్మీడియట్ అర్హతతో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇది మీకోసమే. వచ్చే ఏడాది జూలై నెలలో ప్రారంభం కానున్న 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సు కోసం అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి ఇండియన్ ఆర్మీ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 16.5-19.5 సంవత్సరాల మధ్య ఉన్న వారు దీనికి ఆర్హులు. నవంబర్ 13వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు …
Read More »వైఎస్సార్ కంటివెలుగులో ఇద్దరు అంధ విద్యార్థుల మాటలకు జగన్ సహా అందరూ నివ్వెరపోయారు
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించారు.. వైద్య, ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్ర జనాభాలో 2.12 కోట్ల మందికి కంటి సమస్యలు ఉన్నాయన్నారు.ఆరుదశల్లో వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం అమలు చేస్తానని, మొదటి రెండు దశల్లో 70.41 లక్షలమంది విద్యార్ధులకు పరీక్షలు, చికిత్సలు చేయిస్తామన్నారు.. ఈ సందర్భంగా పలువురు అంధ విద్యార్థులు మాట్లాడిన మాటలతో జగన్ సహా అందరూ నివ్వెరపోయారు. ముందుగా నా …
Read More »బ్రేకింగ్.. విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు..ఎందుకంటే..?
దసరా సందర్భంగా విద్యాసంస్థలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం ఇప్పుడు విద్యాసంస్థలకు మరో రెండు, మూడు రోజులు సెలవలు పెంచే అవకాశం ఉంది. ఎందుకంటే ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక అసలు విషయానికి వస్తే దసరాకు ఇంటికి వెళ్ళిన వారికి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం ప్రైవేట్ బస్సులను …
Read More »ప్రజలు మతాన్నినిర్దేశించలేరు..భగవద్గీత విషయంలో కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
విద్యార్థులపై మతం విధించలేమని అన్నా విశ్వవిద్యాలయ సిలబస్లో భగవద్గీతను చేర్చడాన్ని నటుడు మరియు రాజకీయ నాయకుడు కమల్ హాసన్ వ్యతిరేకించారు. “విద్యార్థులు మంచి పుస్తకాలు చదవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. భగవద్గీత నుండి సిలబస్గా కంటెంట్ను చేర్చాల్సిన అవసరం లేదు. ప్రజలు మతాన్ని నిర్దేశించలేరు” అని కమల్ హాసన్ అన్నారు. మత స్వేచ్ఛ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన కమల్ హాసన్, విద్యార్థులు “మత బోధకులు లేదా మత ప్రచారకులు” కావాలా …
Read More »పిల్లలు చెడిపోవడానికి ముఖ్య కారకులు మీరే …ఎందుకంటే ?
ఈరోజుల్లో పిల్లలు చాలా గారాబంగా పెరుగుతున్నారు. అలా పెరగడం మంచిదే గాని అది మరీ ఎక్కువ అయిపోతే ప్రమాదమే. తల్లితండ్రులు వారిపై చూపించే అతి ప్రేమ వల్ల పిల్లలు మరింత బద్దకస్తులుగా తయారవుతారు. ఈతరం పిల్లలు ఎలా ఉన్నారంటే…! *తల్లిదండ్రుల చెప్పే ఏ ఒక్క పని సరిగ్గా చెయ్యరు. *తన లంచ్ బాగ్ కూడా శుభ్రం చేసుకోరు. *కనీసం వారు వేసుకున్న బట్టలైన ఉతుక్కుంటారా అంటే అదీ లేదు. *కోపం …
Read More »పాఠశాల పిల్లలకు తప్పిన ప్రమాదం
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మంగాపురం గ్రామంలో ఒక స్కూల్ బస్సు ప్రమాదం నుండి బయటపడింది.లిటిల్ ప్లవర్ స్కూల్ బస్సు అదుపు తప్పి తృటిలో ప్రమాదం నుండి బయటపడిన వార్త ఇప్పుడు జిల్లాలో సంచలనం సృష్టించింది. లిటిల్ ప్లవర్ బస్సు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న పోలాల్లోకి దూసుకెళ్ళింది. అయితే ఈ ప్రమాదం నుండి అందరూ క్షేమంగానే బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. పాఠశాల పిల్లలు …
Read More »