మీరు మద్యం త్రాగుతారా.. అంటే అలవాటుగా కాకపోయిన అప్పుడప్పుడు త్రాగే అలవాటు అయినా ఉందా ..లేదా డైలీ అది త్రాగకపోతే అసలు నిద్రే పట్టదా ..అయితే ఈ వార్త మీకోసమే ..అసలు విషయానికి వస్తే ఏపీలో ఈ నెల 25వ తారీఖున నుండి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి . చరిత్రలో మొట్టమొదటిసారిగా ఏపీలో మద్యం వ్యాపారులు రాష్ట్ర వ్యాప్తంగా బందుకు పోవాలని నిర్ణయం తీసుకున్నారు .తమకిచ్చే ట్రేడ్ మార్జిన్ ను …
Read More »ఏపీలో ప్రత్యేక హోదా కోసం విద్యార్ధులు భారీగా ర్యాలీ..!
ఆంధ్ర ప్రదేశ్ విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకహోదా కోసం మహోద్యమమే జరుగుతోంది. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ప్రజలు కోరుతున్నాఅరు .తాజాగా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ విశాఖలో విద్యార్ధులు భారీ ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని ‘నిలదీద్దాం- ప్రత్యేక హోదా సాదిద్దాం’ అనే నినాదంతో జన జాగరణ సమితి ఆధ్వర్యంలో విద్యార్ధులంతా ఫ్లకార్డులు పట్టుకుని ర్యాలీలో పాల్గొన్నారు. ఆశీల్మెట్ట సంపత్ వినాయగర్ ఆలయం వద్ద ప్రారంభమైన …
Read More »ఆంధ్రా యూనివర్సిటీ ప్రోపెసర్ పై విద్యార్థినులు దాడి…ఇంత కామాంధుడా..?
ఆంధ్రా యూనివర్సిటీ సంస్కృత విభాగాధిపతి ఆచార్య కె.ఏడుకొండలుపై వర్సిటీ విద్యార్థినులు దాడి చేశారు! ఆయన తమపై సాగిస్తున్న లైంగిక వేధింపులను తట్టుకోలేక దాడికి పాల్పడినట్టుగ వారు ప్రకటించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ధర్నాకు దిగారు. వర్సిటీలో సోమవారం ఈ సంఘటనలు సంచలనం రేపాయి. వర్సిటీలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థినుల ఫిర్యాదు స్వీకరించి ఆందోళనను విరమింపజేశారు. గత ఏడాది మే నెలలో ఏడుకొండలు …
Read More »5 వేల మంది…110 బస్సులతో నందమూరి బాలకృష్ణ ధర్నా
నందమూరి బాలకృష్ణ వైజాగ్ బీచ్రోడ్డులో 5 వేల మందితో కలిసి ధర్నాచేస్తున్నారు. బాలయ్యకు మద్ధతుగా 110 బస్సులు అక్కడకు చేరుకున్నాయి. అయితే ఇదంతా నిజంగా కాదులెండి. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కేయస్ రవికుమార్ దర్శకత్వంలో జై సింహా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వచ్చే ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ ప్రస్తుతం వైజాగ్ బీచ్ రోడ్డులో జరుగుతోంది. బాలకృష్ణతో పాటు 5 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్ …
Read More »