తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఏపీలోని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ పండితులు మంత్రి శ్రీనివాస్ గౌడ్కు వేదాశీర్వాదం అందించగా, అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని ఆకాంక్షించారు.
Read More »మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర .ఎవరు.. ఎలా ..ఎప్పుడు..?
తెలంగాణ రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగింది. ఈ కుట్రను సైబరాబాద్ పోలీసులు భగ్నం చేశారు. దీనికి సంబంధించి సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. మహబూబ్ నగర్ కు చెందిన యాదయ్య, రఘు, విశ్వనాధ్, నాగరాజులు ఈహత్యకు కట్ర పన్నారు. ఫరూక్ అనే వ్యక్తితో 12 కోట్లకు డీల్ కుదుర్చుకున్నారు. అయితే ఫరూక్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ హత్యకు జరిగిన కుట్ర బయటపడింది. …
Read More »లక్షలాది మందితో ఢిల్లీలో ధర్నా చేస్తాం
అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడినం. ప్రజాస్వామ్య బద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ మంత్రి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శ్రీనివాస కాలనీ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు సుమారు 5 వేల బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మరోసారి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే …
Read More »తెలంగాణలో మరో 20 ఏండ్లు TRS పార్టీదే అధికారం
తెలంగాణ రాష్ర్టంలో మరో 20 ఏండ్లు టీఆర్ఎస్ పార్టీదే అధికారం అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. హుజురాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్లో అర్హులైన లబ్దిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ కలిసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యతో పాటు పలువురు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత …
Read More »రాజశేఖర్రెడ్డిని దొంగ అనక దొర అనాలా-మంత్రి శ్రీనివాస్గౌడ్
తెలంగాణ నీటిని దోచుకెళ్లిన ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని దొంగ అనక దొర అనాలా అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ ప్రశ్నించారు. తండ్రి తరహాలోనే నీటిని దోపిడీ చేస్తున్న వైఎస్జగన్ను గజదొంగ అనక ఇంకేం అంటారో చెప్పాలని అన్నారు. వైఎస్ఆర్ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. పీజేఆర్ (పీ జనార్దన్రెడ్డి) చావుకు కారణం వైఎస్ఆరేనని, నీళ్ల దోపిడీ చేసింది.. భూములు తీసుకుపోయింది ఆయనేనని …
Read More »అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
అన్ని ప్రైవేట్ దవాఖానాల్లో 20 శాతం పడగలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని వీటిలో పేదలకు కరోనా వైద్య సేవలు అందించేందుకు వినియోగిస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ప్రైవేట్ దవాఖానలలో కరోనా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మహబూబ్ నగర్ లోని ఓ ప్రైవేటు దవాఖానలో కొవిడ్ ట్రీట్మెంట్ కోసం పెద్ద ఎత్తున ఫీజులు వసూలు చేస్తున్నారని రోగి బంధువులు …
Read More »ప్రత్యేక యాప్ విడుదల
తెలంగాణ రాష్ట్ర పురపాలక, పరిశ్రమల మరియు IT శాఖ మంత్రి శ్రీ KT రామారావు గారి జన్మదినం సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు, కళాకారులను మరింత చేరువ చేయడం కోసం తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (TITA) సహకారంతో రూపొందించిన ప్రత్యేక మొబైల్ యాప్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ రవీంద్రభారతిలోని తన …
Read More »లాఠీ పట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పరిస్థితుల అమల్లో స్థానిక పోలీసులు,మున్సిపాలిటీ సిబ్బంది మాత్రమే పాల్గొంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులేవరు లేరు.మీకు చేతులెత్తి దండం పెడుతున్న కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎంపీటీసీ నుండి మంత్రుల వరకు,వార్డు మెంబర్ నుండి మేయరు వరకు అందరూ ప్రజలకు దగ్గరలో ఉండి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వాళ్లకు సూచనలు,సలహాలు ఇవ్వాలని..కథానాయకులవ్వాలని పిలుపునిచ్చారు. …
Read More »రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల జన్మదిన వేడుకలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ప్రముఖ గాయని సుశీల గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరి, ప్రముఖ పాత్రికేయులకు పురస్కారాల ప్రదానంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కళల ను, కళాకారులను ప్రోత్సహిస్తున్నారన్నారు. …
Read More »క్రీడలకు ప్రభుత్వం తరపున సహాకారం
23 వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ – 2019 నిర్వాహణ పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు శ్రీ. ఐలయ్య యాదవ్ , ఆర్గనైజింగ్ కమిటీ …
Read More »