ప్రపంచకప్ లో భాగంగా నిన్న మంగళవారం శ్రీలంక,ఆఫ్ఘానిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది.ముందుగా టాస్ గెలిచి నైబ్ ఫీల్డింగ్ తీసుకోగా..బ్యాట్టింగ్ కు వచ్చిన శ్రీలంక ఓపెనర్స్ ఆదినుండి విరుచుకుపడ్డారు.కుసాల్ పెరేరా తనదైన శైలిలో ఆడడంతో పరుగులు వరద పారింది.అయితే నబీ వేసిన ఓవర్లో శ్రీలంకకు బ్రేక్ పదిడింది అంతే అక్కడనుండి ప్లేయర్స్ అందరు వరుస క్రమంలో పెవిలియన్ బాట పట్టారు.చివరి వరకు గ్రీజ్ లో ఉన్న పెరేరా ఒక్కడే ఒంటరి పోరాటం …
Read More »మొన్న జరిగిన మారణహోమం మరవక ముందే శ్రీలంకలో మరో పేలుడు..
గత ఆదివారం ఈస్టర్ సందర్భంగా జరిగిన దుర్ఘటన మర్చిపోకముందే శ్రీలంకలో శుక్రవారం మరోసారి కుల్మునాయి ప్రాంతంలో మూడు చోట్ల బాంబులు పేల్చారు.పేలుళ్లతో అలెర్ట్ ఐన సైన్యం ఆ ప్రాంతంలోని ఉగ్రవాదుల స్థావరాన్ని గుర్తించింది.సైన్యం రాకను పసిగట్టిన దుండగులు కాల్పులు ప్రారంభించారు.ఇరువర్గాల మధ్య కాసేపు కాల్పులు జరిగాయి.ఈ క్రమంలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు తమని తాము పేల్చుకున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ క్రమంలో పెద్దఎత్తున పేలుడు పదార్ధాలు,డ్రోన్లు,జెండాలను స్వాదినం చేసుకున్నారు.అయితే ఈ ఉగ్రవాదులు …
Read More »క్షణక్షణం భయం.. భయం ఎమర్జెన్సీ ప్రకటించిన ఆ దేశ అధ్యక్షుడు
బాంబుదాడులతో దద్దరిల్లిన శ్రీలంక.. ఇప్పుడు భయం గుప్పిట్లో చిక్కుకున్నది. ఆదివారంనాటి మారణహోమం కండ్లముందు కదులుతుండగానే.. సోమవారం కొలంబోలోని మరో చర్చి వద్ద బాంబు పేలింది. భద్రతా బలగాల తనిఖీల్లో పేలని బాంబులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. మరోవైపు మృతుల సంఖ్య సోమవారానికి 290కి పెరిగింది. ఇందులో ఎనిమిది మంది భారతీయులు ఉన్నట్టు నిర్ధారించారు. ఉగ్రవాద చర్యలను నియంత్రించేందుకు …
Read More »శ్రీలంకలోబాంబు పేలుళ్ల నుంచి తృటిలో తప్పించుకున్న సినీ నటి రాధిక
శ్రీలంకలో సంభవించిన బాంబు పేలుళ్ల నుంచి సినీ నటి రాధిక తృటిలో తప్పించుకున్నారు. కొలంబో చర్చిల్లో పేలుళ్లు సంభవించిన సమయానికి కొద్ది నిమిషాల ముందు ఆమె అక్కడే బస చేసింది. సిన్నామన్ గ్రాండ్ హోటల్లో బస చేసిన రాధిక.. పేలుళ్లు సంభవించడానికి కొద్ది నిమిషాల ముందే హోటల్ను ఖాళీ చేశారు. ఈ ఘటనపై రాధిక ట్వీటర్లో స్పందిస్తూ… ‘ పేలుళ్ల గురించి విని షాకయ్యాను. పెలుళ్లకు కొద్ది నిమిషాల ముందు …
Read More »బ్రేకింగ్ న్యూస్:పెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్
న్యూజిలాండ్ పై చిచ్చరపిడుగులా విరుచుకుపడ్డాడు పెరీరా..వచ్చిన ప్రతి బంతిని స్టాండ్స్ లోకి పంపించేవాడు.గ్రౌండ్ కి నలువైపులా బౌండరీలు కొట్టాడు.ఏకంగా 13సిక్స్ లు,8ఫోర్స్ తో 74బంతుల్లో 140పరుగులు చేసాడు.సింగల్ హ్యాండ్ తో మ్యాచ్ ను గెలిపించే ప్రయత్నం చేసాడు కానీ తనకి ఏ ప్లేయర్ స్టాండింగ్ ఇవ్వకపోవడంతో తృటిలో లో మ్యాచ్ చేజారిపాయింది.మ్యాచ్ ఓడిన భాదకన్నపెరీరా ఆటను చూసి అందరు ఆనందం వ్యక్తం చేసారు.న్యూజిలాండ్ కెప్టెన్ కూడా ప్రశంసలు జల్లు కురిపించాడు.అతని …
Read More »కేరళలో కొనసాగుతున్న ఉద్రిక్తత…ఆలయంలోకి శ్రీలంక మహిళా
శబరిమలలో అయ్యప్పస్వామిని శ్రీలంక మహిళ శశికళ (47) గురువారం రాత్రి దర్శించుకున్నారా? లేదా? అన్న అంశంపై గందరగోళం తొలిగింది. ఆమె ఆలయం లోపలికి వెళ్లి అయ్యప్పస్వామిని దర్శించుకున్నారని ధ్రువీకరిస్తూ కేరళ పోలీసు వర్గాలు సీసీటీవీ ఫుటేజీని శుక్రవారం విడుదలచేశాయి. తన భర్త శరవరణ్తో కలిసి శశికళ తన తలపై ఇరుముడితో ఆలయంలో లోపలికి వెళ్లి ప్రార్థనలు చేసినట్లు ఫుటేజీ సూచిస్తున్నది. దీన్ని కేరళ సీఎం పినరాయి విజయన్ కార్యాలయ వర్గాలు …
Read More »అంతర్జాతీయ క్రికెటర్ తండ్రి దారుణ హత్య…!
శ్రీలంక క్రికెటర్ ధనుంజయ డిసిల్వా తండ్రి రంజన్ దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని వ్యక్తి గురువారం అర్ధరాత్రి రంజన్పై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో రంజన్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో శుక్రవారం ఉదయం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాల్సిన లంక జట్టు నుంచి ధనుంజయ తప్పుకున్నాడు. మూడు టెస్టు మ్యాచ్ల సిరీస్ కోసం శ్రీలంక జట్టు వెస్టిండీస్కు బయల్దేరాల్సి ఉంది. స్థానిక రాజకీయవేత్త అయిన రంజన్పై కొలంబో శివారు …
Read More »దినేశ్ కార్తీక్ చివరి బంతికి సిక్స్ కొట్టిన వీడియో చూశారా..
చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్నందించిన దినేశ్ కార్తీక్ క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే షాటే. నిదహాస్ ట్రోఫీలో భాగంగా నిన్న భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఫైనల్ను ప్రత్యక్షంగా చూసిన వాళ్లు పొందిన అనుభూతే వేరు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికీ మరిచిపోలేడు.భారత్ గెలవాలంటే చివరి రెండు ఓవర్లలో అంటే 12 బంతుల్లో చేయాల్సింది 34 పరుగులు. …
Read More »టీమిండియా కు మద్దతు ఇచ్చిన శ్రీలంక అభిమానులు.!!
భారత క్రికెట్ జట్టుకు శ్రీలంక అభిమానులు మద్దతు తెలుపుతునట్లు ప్రకటించారు.ఇవాళ భరత్ మరియు బంగ్లాదేశ్ జట్ల మద్య జరిగే ముక్కోణపు టీ 20 ఫైనల్లో టీమిండియా మా ఫేవరెట్ అని స్పష్టం చేశారు.అయితే మొన్న జరిగిన ఉత్కంఠ పోరులో శ్రీలంక పై బంగ్లాదేశ్ జట్టు గెలుపొందిన విషయం మనందరికి తెలిసిందే.ఆ మ్యాచ్ లో చివరి ఓవర్లో ఊహించని మలుపులు.. వాగ్వాదాలు.. ఉత్కంఠ నడుమ అట సాగింది. see also :ప్రగతిభవన్ …
Read More »రోహిత్ శర్మ చెత్త రికార్డు..!
నిదహాస్ ట్రోపీలో భాగంగా మంగళవారం జరిగిన తోలి మ్యాచ్ లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో ఆతిధ్య జట్టు శ్రీలంకపై ఓడిపోయిన సంగతి తెల్సిందే.అయితే ఈ మొక్కోణపు టోర్నీలో టీం ఇండియా సారథి విరాట్ కోహ్లీకు విశ్రాంతి ఇచ్చి యువ బ్యాట్స్ మెన్ ,ఓపెనర్ రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించింది. ఐదు వికెట్లతో తేడాతో ఓడిపోయిన ఈ మ్యాచ్ తో రోహిత్ శర్మ ఒక చెత్త రికార్డును …
Read More »