ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ అధికార ప్రతినిధి ఆర్ సూర్యప్రకాశరావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా నిన్న గురువారం విజేత హోటల్ లో విలేఖరులతో ఆయన మాట్లాడుతూ గత కొన్నాళ్ళుగా వైసీపీ పార్టీ బలోపేతం కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్న కానీ పలు అవమానాలకు..తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఇతర పార్టీలకు చెందిన వారు ఇలా చేస్తే పార్టీ అధిష్టానానికి పిర్యాదు చేస్తాం. అట్లాంటీది సొంతపార్టీ వాళ్ళే చేస్తే …
Read More »సీఎం సభలో దారుణం.. పోలీస్ చర్యలను వ్యతిరేకించే వారంతా షేర్ చేయండి.!
ఏపీ పోలీసుల తీరు తరచూ వివాదాస్పదమవుతోంది.. తాజాగా శ్రీకాకుళంలో ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర వేడుకలను చూసేందుకు ఇద్దరు పిల్లలతో సహా వచ్చిన ఓ వ్యక్తిపై పోలీసులు జులుం ప్రదర్శించారు. వేడుకలకు వచ్చే ఓ మార్గాన్ని పోలీసులు మూసివేసారు. అటువైపు వచ్చే జనాన్ని పోలీసులు అదుపు చేసే క్రమంలో గందరగోళం నెలకొంది. దీంతో ఓ వ్యక్తి తన ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకుని ఫుట్పాత్పై నిలుచుని …
Read More »అతి త్వరలో వైసీపీలోకి మాజీ మంత్రి కొండ్రు మురళి చేరిక
2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం వేడెక్కుతోంది . రాష్ట్రంలో అధికారంలో పార్టీ టీడీపీకి కొన్ని షాక్ లు తగులుతున్నాయి. . తన పార్టీ అధికారంలోకి వచ్చినా భయంతో చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సైతం తన పార్టీలో చేర్చుకున్నారు. అయితే తన తండ్రికి అండగా ఉండి, వైఎస్ హయాంలో ఒక వెలుగు వెలిగి ఇప్పటికీ కాంగ్రెస్ లోనే ఉండిపోయిన సీనియర్లంతా ఇప్పుడు ఏపీ ప్రతి పక్షనేత …
Read More »ఏపీలో మరో పడవ ప్రమాదం..!
ఆంధ్రప్రదేశ్లో పడవ ప్రమాదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే కృష్ణా, గోదావరి నదుల్లో జరిగిన ఘోర ప్రమాదాలు మరవకముందే.. శ్రీకాకుళం జిల్లాలో ఈరోజు మరో పడవ ప్రమాదం చోటు చేసుకుంది.సంతబొమ్మాళి మండలం ఉమిలాడ సముద్ర తీరంలో చేపలవేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు సముద్రంలో బొల్తాపడింది. అయితే ప్రమాదం జరిగిన వెంటనే బోటులోని ముగ్గురు ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు.ఇక ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ అధికారులు …
Read More »నారా లోకేష్ ..ఏం అవి మీ తాతల సొత్తా? లేదంటే..పవన్ కళ్యాణ్ ఘాట్ వాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘ప్రజా పోరాట యాత్ర మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా టౌన్లో చేపట్టిన నిరసన కవాతులో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ.. ప్రభుత్వంపై నిప్పులు కురిపించారు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మూడన్నర సంవత్సరాల్లో 36 సార్లు మాట మార్చింది టీడీపీ. మోసం చేసింది టీడీపీ. పవన్ కళ్యాణ్ అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీద ఉన్నాడంటూ ఆవేశంగా ప్రసంగించారు పవన్ కళ్యాణ్. అలాగే …
Read More »ఏపీలో మరో సంచలనం..వైసీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి
శ్రీకాకుళం జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, మాజీ కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వైసీపీలోకి చేరేందుకు సిద్దమయ్యారు. కిల్లి కృపారాణి వైసీపీలో చేరబోతున్నట్లు సంవత్సరం క్రితమే జోరుగా ప్రచారం జరిగింది. కాని అప్పుడు జరగలేదు ప్రస్తుతం ఏపీ ప్రతి పక్షనేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పాదయాత్రకు ఆదరణ పెరుగుతున్నట్లు కనిపించడంతో ఇక ఇదే మంచి తరుణమని కిల్లి కృపారాణి వైసీపీలో చేరేందుకు సిద్దమయ్యారట. డాక్టర్ అయిన కిల్లి …
Read More »ఏపీలో పంటపొలాల్లో అత్యవసరంగా ల్యాండైన హెలికాప్టర్..ఎందుకో తెలుసా
ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ హెలికాప్టర్కు తృటిలో ప్రమాదం తప్పింది. ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో హెలికాప్టర్ గురువారం అత్యవసరంగా ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలోని సోంపేట మండలం శారదాపురం సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ల్యాండ్ అయింది. కాగా హెలికాప్టర్ ఒడిశాలోని గోపాల్పూర్ నుంచి చెన్నై వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. అయితే హెలికాఫ్టర్లో ప్రయాణిస్తున్న ముగ్గురు సిబ్బంది సురక్షితంగా ఉన్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »18 ఏళ్ళు కొడుకు ఉన్నా..తల్లి అక్రమ సంబంధం..ఏం జరిగిందో తెలిస్తే..!
దేశంలొ ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. సభ్యసమాజం పక్కదారి పడుతోంది… మనుషుల మధ్య బంధాలు,బంధుత్వాలు బజారు పాలవుతున్నాయి… వావివరసలు మరిచి వికృత చేష్టలు చేస్తున్నారు… కుటుంబ గౌరవాలు కాటికి ఈడుస్తున్నారు… ఎంతో మంది కామానికి బలిపశువులై కర్కశంగా కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు…వయసు,లింగబేధం లేకుండా ఎక్కడపడితే అక్కడ తమ నిజరూపాలను బయటపెడుతున్నారు మొన్న జరిగిన స్వాతి, దేవి ఉదంతాలే ఇందుకు నిదర్శనాలు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని కట్టుకున్న భర్తను …
Read More »ఒకరి చేయి ఒకరు పట్టుకుని రైలు పట్టాలపై తలపెట్టిన ప్రేమ జంట
ఒకటిగా కలిసి జీవించలేమని ఆ జంటలో వచ్చిన ఆలోచనతో దారుణం జరిగిపోయింది. ఈ విషాదకర సంఘటన వజ్రపుకొత్తూరు మండలం పూండీ సమీపంలోని బెండుగేటు వద్ద గురువారం సాయంత్రం జరిగింది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని తండేవలస గ్రామానికి చెందిన అమలాపురం అప్పలరాజు (24), బుడుమూరు పద్మ (18) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అప్పలరాజు బెండిగేట్ సమీపంలోని నందిగాం మండలం కవిటి అగ్రహారం వద్ద ఉండే ఇటుకల బట్టీలో కూలీగా పనిచేస్తున్నారు. …
Read More »సొంత చెల్లె ముందే తల్లిని అన్న అత్యాచారం…ఎవరికీ చెప్పుకోలేక ఏం చేశారు
ఏపీలో మహిళలపై చాల దారుణంగా రేప్ లు జరుగుతున్నాయి. చట్టాలు ఎన్ని వచ్చిన శిక్షలు మాత్రం తక్కువగా నమోదు అవుతున్నాయి. అందుకే ఎక్కువగా జరుగుతున్నాయి అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే తాజాగా ఓ కామాంధుడు అత్యంత దారుమైన చర్యకు పాల్పడ్డాడు. తల్లిపైనే కన్నేసి, బెదిరించి, ఆమెపై పలు మార్లు అత్యాచారం చేశాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె అతన్ని చంపేసింది. చంపిన తర్వాత తలను, మొండాన్ని వేరు చేయించి, చెరువులో …
Read More »