దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా కేజీఎఫ్-2′. ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ మూవీని మే 30న విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందని వార్తలు వస్తున్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ‘KGF-2’ టీజర్కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది
Read More »కేజీఎఫ్ అభిమానులకు శుభవార్త
శ్రీ మురళి హీరోగా ఉగ్రం సినిమా తెరకెక్కించిన ప్రశాంత్ నీల్ ఆ తర్వాత రెండేళ్ళు గ్యాప్ తీసుకొని కేజీఎఫ్ చిత్రం చేశాడు. ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసి ఈయన్ని పాన్ ఇండియన్ డైరెక్టర్ గా మార్చేసింది. యష్ రేంజ్ కూడా మరింత పెరిగింది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న కేజీఎఫ్ 2చిత్ర షూటింగ్ చిన్న చిన్న ప్యాచ్ వర్కులు మినహా అంతా అయిపోయింది. రీసెంట్గా షూటింగ్ …
Read More »