Home / Tag Archives: sports (page 7)

Tag Archives: sports

టీమిండియా రికార్డు

వెస్టిండీస్ జట్టుతో జరిగిన  3 వన్డేల సిరీస్ ను టీమిండియా  3-0తో క్లీన్ స్వీప్ చేసి రికార్డు సృష్టించింది. 1983 నుంచి వెస్టిండీస్ తో జరుగుతున్న ద్వైపాక్షిక వన్డే సిరీస్లు ఆడుతున్న భారత్ 39ఏళ్లలో తొలిసారి వెస్టిండీస్ గడ్డపై వెస్టిండీస్ ను ఓడించి క్లీన్ స్వీప్ చేసింది. టీమ్ ఇండియాకు కెప్టెన్ గా వ్యవహరించిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  శిఖర్ ధావన్.. ఈ ఫీట్ సాధించిన తొలి భారత …

Read More »

ఎంఎస్ ధోనీకి సుప్రీం కోర్టు నోటీసులు

టీమిండియా మాజీ కెప్టెన్ ..లెజండ్రీ ఆటగాడు ఎంఎస్ ధోనీకి దేశ అత్యున్నత న్యాయ స్థానం నోటీసులు జారీ చేసింది. ఇందులో భాగంగా ధోనీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన ఆమ్రపాలి గ్రూప్ కేసులో  సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు సూచించిన మధ్య వర్తిత్వాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. గతంలో ఆమ్రపాలి కన్స్ట్రక్షన్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ధోని.. తనకు రావాల్సిన రూ.40కోట్ల పారితోషికాన్ని కంపెనీ …

Read More »

టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు

టీమిండియా అరుదైన ప్రపంచ రికార్డు వెస్టిండీస్ తో నిన్న ఆదివారం  జరిగిన రెండో వన్డేలో థ్రిల్లింగ్ విక్టరీ సాధించిన టీమిండియా ఖాతాలో అరుదైన ప్రపంచ రికార్డు చేరింది. ఒకే జట్టుపై వరుసగా అత్యధిక ద్వైపాక్షిక వన్డే సిరీస్ విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు విండీస్పై వరుసగా 12 వన్డే సిరీస్లో భారత్ గెలిచింది. జింబాబ్వేపై వరుసగా 11 సిరీస్లో గెలిచిన పాక్ రెండో స్థానంలో ఉంది.

Read More »

విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత

ప్రపంచ క్రికెట్ లో వందో వన్డేలో వంద బాదిన క్రికెటర్లు కెరీర్లో 100వ వన్డేలో సెంచరీ సాధించిన పదో క్రికెటర్ విండీస్ ఓపెనర్ షై హోప్ ఘనత సాధించాడు. గతంలో గార్డన్ గ్రీనిడ్జ్(విండీస్), క్రిస్ కెయిన్స్ (కివీస్), మొహమ్మద్ యూసఫ్(పాక్), సంగక్కర (శ్రీలంక), క్రిస్ గేల్ (విండీస్), ట్రెస్కోథిక్(ఇంగ్లాండ్), రాంనరేశ్ శర్వాణ్(విండీస్), డేవిడ్ వార్నర్(ఆసీస్), ధావన్ (ఇండియా) ఈ ఘనత సాధించారు.

Read More »

టీమిండియా కెప్టెన్ గా కేఎల్ రాహుల్

 టీమిండియా చాలా కాలం తర్వాత వచ్చేనెలలో జింబాబ్వేలో పర్యటించనుంది. ఆ దేశంతో 3 వన్డేలు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కు బీసీసీఐ ఓపెనర్ కేఎల్ రాహుల్ ను టీమిండియా కెప్టెన్ గా   నియమించనున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ ఉండటంతో కెప్టెన్ రోహిత్ శర్మతోపాటు సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చే ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. దీంతో రాహుల్ పగ్గాలు చేపట్టే అవకాశం ఉంది. రేపు భారత్-విండీస్ మధ్య తొలి …

Read More »

రిషభ్ పంత్ అరుదైన ఘనత

టీమిండియాకి చెందిన డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. వికెట్ కీపర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లండ్ తో ఆదివారం ముగిసిన నిర్ణయాత్మక మూడో వన్డేలో సెంచరీ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచులో పంత్ సెంచరీ చేయడం ద్వారా ఇంగ్లండ్ లో టెస్టులతో పాటు వన్డే ఫార్మాట్ లో కూడా సెంచరీ చేసిన తొలి ఆసియా వికెట్ కీపర్ బ్యాటర్ గా అరుదైన …

Read More »

వన్డే సిరీసు ను  సొంతం చేసుకున్న టీమిండియా

ఇంగ్లండ్ జట్టుతో నిన్న ఆదివారం జరిగిన మూడో వన్డేలో గెలుపుతో  వన్డే సిరీసు  ను  భారత్  సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు 45.5 ఓవర్లలో 259 పరుగులు చేసింది.. 260 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 47 బంతులు, మరో 5 వికెట్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది. పంత్ (125*), హార్దిక్ (71) పరుగులతో టీమిండియాను విజయ తీరాలకు చేర్చారు. దీంతో …

Read More »

మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చిన ష‌ర‌పోవా

 టెన్నిస్ స్టార్ మారియా ష‌ర‌పోవా మ‌గ బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది.ఆ బాబుకు  థియోడ‌ర్ అని పేరు పెట్టారు అని తెలిపింది ఈ స్టార్. అయిదు సార్లు(2004లో వింబుల్డ‌న్‌, 2006లో యూఎస్ ఓపెన్‌, 2008లో ఆస్ట్రేలియా ఓపెన్‌, ఇక 2012, 2014లో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచింది.) గ్రాండ్‌స్లామ్ టైటిళ్ల‌తో పాటు మాజీ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్ మారియా ష‌ర‌పోవా ఒక‌ప్పుడు టెన్నిస్‌లో సెన్షేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. బాబుకు జ‌న్మ‌నిచ్చిన విష‌యాన్ని …

Read More »

రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం

 నిన్న గురువారం  జరిగిన రెండో వన్డేలో టీమిండియాపై 100 పరుగుల తేడాతో  ఇంగ్లాండ్  జట్టు  గెలిచింది. దీంతో సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. 247 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 38.5 ఓవర్లలో 146 రన్స్కే ఆలౌటైంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్(0), ధావన్ (9), కోహ్లి(16), పంత్ (0), సూర్య (27), హార్దిక్ (29), జడేజా(29), షమీ(23) రన్స్ చేశారు. ఇంగ్లీష్ బౌలర్లలో టోప్లే …

Read More »

రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్

Rohit Sharma's captaincy record in ODI cricket,dharuvu news,sports news,dharuvu.com

టీమిండియా సారథిగా డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్  రోహిత్ శర్మ వరుస విజయాలకు బ్రేక్ పడింది. టీమిండియా కెప్టెన్ గా  19 వరుస విజయాల తర్వాత నిన్న ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన అఖరి టీ20లో  టీమిండియా ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ పాంటింగ్ (వరుసగా 20 విజయాలు) రికార్డు పదిలంగా ఉండిపోయింది. హిట్మ్యాన్ సారథ్యంలో భారత్ వరుసగా 14 టీ20లు గెలిచింది. న్యూజిలాండ్ (టీ20), వెస్టిండీస్ (వన్డే, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat