మూడు ఐసీసీ ట్రోఫీలు అందుకున్న ఒక్కే ఒక కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని నిన్న తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలుపుతూ ”ఈ రోజు 19:29 నుండి నేను రిటైర్ అయినట్లు భావించాలి” అని తెలిపాడు. అయితే ధోని రిటైర్మెంట్ పై ఎప్పటినుండో వార్తలు వస్తున్న నిన్న అది కూడా 19:29 కే ఎందుకు వీడ్కోలు ప్రకటించాడు అనే ఓ అనుమానం …
Read More »ధోనీ బాటలో రైనా
టీమిండియా సీనియర్ ఆటగాడు సురేష్ రైనా ధోనీ బాటలో నడిచారు.. తాను కూడా క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించాడు. మొట్టమొదటిగా 2005 జూలై 30న శ్రీలంకపై సురేష్ రైనా తొలి వన్డే ఆడారు. మరోవైపు 2010 జూలైలో లంకపై తొలి టెస్ట్ ఆడాడు.. 19టెస్టులు, 226 వన్డేలు, 78 టీ20 మ్యాచులు రైనా ఆడాడు. వన్డేల్లో 5, టెస్టుల్లో 1, T20లో 1 సెంచరీ నమోదు చేశాడు. …
Read More »కెప్టెన్ గా ధోనీ ఘనతలు
అంతర్జాతీయ క్రికెట్ కు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ నిన్న శనివారం గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. ఈ సందర్భంగా కెప్టెన్ గా ధోనీ సాధించిన ఘనతలను ఇప్పుడు తెలుసుకుందాం… 2013లో టెస్టు సిరీస్లో ఆసీస్ వైట్ వాష్ ‘టెస్ట్ చేసిన భారత్ అన్ని ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ గా ధోని రికార్డు 2007లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత్ వన్డే వరల్డ్ కప్ …
Read More »ధోనీ సాధించిన అవార్డులు ఇవే
శనివారం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన టీమిండియా సీనియర్ ఆటగాడు,మాజీ కెప్టెన్ మహేందర్ సింగ్ ధోనీ సాధించిన అవార్డుల గురించి తెలుసుకుందాం.. ధోని కి వచ్చిన అవార్డులు ఇలా ఉన్నాయి.. 2009,10,13 లో ఐసీసీ వరల్డ్ టెస్టు టీంలో చోటు 2006, 08,09,10,11,12 ,13, 14లో ఐసీసీ వన్డే టీంలో చోటు 2008, 09లో ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులు 2006లో MTV …
Read More »ధోనీ కెరీర్ అందరికి ఆదర్శం
టీమిండియా మాజీ కెప్టెన్ ,సీనియర్ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ అంయర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి విదితమే. అయితే తొలిసారిగా ఎంఎస్ ధోనీ 2004 డిసెంబర్ 23న బంగ్లాపై తొలి వన్డే ఆడాడు. 2005 డిసెంబర్ 2న తొలి టెస్ట్ ఆడాడు. మొత్తం 350 వన్డేలు, 98 టీ20, 90 టెస్టులు ధోని ఆడాడు. అంతర్జాతీయ వన్డేలో 10,773పరుగులు చేశాడు.ఇందులో10శతకాలున్నాయి.73ఆర్ధసెంచురీలున్నాయి.అయితే వన్డే మ్యాచ్ లో అత్యధికంగా …
Read More »కరణ్ నాయర్ కు కరోనా
భారత టెస్టు క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్మన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్ నాయర్.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్ నాయర్ సెల్ఫ్ హెమ్ ఐసోలేషన్లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు …
Read More »బీసీసీఐకి బలమైన పునాదులు
చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. …
Read More »గుత్తా జ్వాలకు వేధింపులు
భారత మహిళల బ్యాడ్మింటన్లో డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాలది ఫైర్బ్రాండ్ మనస్తత్వం. ముక్కుసూటిగా మాట్లాడుతూ, తనకు నచ్చని విషయాన్ని బాహాటంగానే వెల్లడిస్తుంది. అయితే తాను చేసే విమర్శలు కెరీర్లో వెనకబడేలా చేశాయని, ముఖ్యంగా జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ కారణంగా చాలా అవకాశాలు కోల్పోయానని జాతీయ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో జ్వాల ఆరోపించింది. 2004లో గోపీ, జ్వాల కలిసి మిక్స్డ్ డబుల్స్లో జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ గెలుచుకున్నారు. కానీ ఆ …
Read More »సుశాంత్ ది హత్యేనంటా..
బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్యపై మాజీ ఎంపీ, జన్ అధికార్ పార్టీ (జేఏపీ) చీఫ్ పప్పు యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనది ఆత్మహత్య కాదని, హత్య అని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆదివారం సుశాంత్ కుటుంబ సభ్యులతో భేటీ అయిన పప్పు యాదవ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన …
Read More »దాదా గ్రేట్
టీమండియా మాజీ కెప్టెన్.. లెజెండరీ ఆటగాడు.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తన గొప్ప మనస్సును చాటుకున్నారు.ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ విజంభిస్తున్న సంగతి విదితమే. ఈ క్రమంలో గత పన్నెండు రోజులుగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుంది .దీంతో ఇస్కాన్ లో దాదాపు పదివేల మందికి రెండు పూటల లాక్ డౌన్ ముగిసేవరకు భోజనం పెట్టడానికి దాదా ముందుకొచ్చాడు .దీనికి అవసరమైన మొత్తం యాభై లక్ష రూపాయల …
Read More »