‘వందేభారత్’ కార్యక్రమంలో భాగంగా మనదేశంలో డెవలప్ చేసిన సెమీ హైస్పీడ్ ట్రైన్ అదరగొట్టింది. ఇటీవల నిర్వహించిన ట్రయల్ రన్ సక్సెస్ అయింది. గంటకు 180కి.మీ వేగాన్ని నమోదు చేసింది. ట్రైన్ ట్రయల్ రన్ సమయంలో దాని వేగాన్ని స్పీడో మీటర్తో చెక్ చేశారు. స్మార్ట్ ఫోన్లో స్పీడో మీటర్ ఆయప్ డౌన్లోడ్ చేసి అందులో వేగాన్ని చెక్ చేయగా అత్యధికంగా 183కి.మీ స్పీడ్ నమోదైంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వేశాఖ …
Read More »