2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …
Read More »ప్రత్యేక హోదాను జగన్ బీజేపీ దగ్గర తాకట్టు పెట్టాడు -యనమల ..!
ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ,టీడీపీ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఫైర్ అయ్యారు .ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీతో కల్సి ముఖ్యమంత్రి,టీడీపీ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మీద కుట్రలు చేస్తున్నారు . ప్రత్యేక హోదాన్ని జగన్ కేంద్రం …
Read More »బీజేపీలోకి టీడీపీ ఎంపీ ..!
ఏపీలో గత సార్వత్రిక ఎన్నికల్లో కల్సి పోటి చేసి అధికారాన్ని హస్తగతం చేసుకొని దాదాపు నాలుగు యేండ్ల పాటు ఆ అధికారాన్ని అనుభవించిన టీడీపీ ,బీజేపీ పార్టీలు ఇటివల విడిపోయిన సంగతి విదితమే .అయితే తాజాగా గత నాలుగు ఏండ్లుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన టీడీపీ ఎంపీ ఒకరు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి బీజేపీ పార్టీలో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి . టీడీపీ అధినేత ,ముఖ్యమంత్రి నారా …
Read More »జగన్ చెప్పినట్టే చంద్రబాబు పీఠం కదిలిందా ?
ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ఏడాది వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో తన పాదయాత్ర మొదలు పెట్టిన సమయంలో ఒక మాట అన్నారు – నా యాత్ర ముగుసేలోపు ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పీఠం కదిలిస్తాను అని. అప్పట్లో ఆ మాటాను ఎవరు సీరియస్ గా తీసుకొలేదు..అందులో భాగంగా జగన్ పాదయాత్ర చేయడం ఏమిటి ..అందుకు చంద్రబాబు …
Read More »సీఎం చంద్రబాబును ఒక్క ఉదుటన ఏకి పారేసిన చలసాని శ్రీనివాస్రావు..!!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ మేధావుల సంఘం అధ్యక్షులు చలసాని శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏమొఖం పెట్టుకుని ప్రత్యేక హోదాపై తిరుపతిలో సభ నిర్వహిస్తావంటూ చంద్రబాబుపై చలసాని శ్రీనివాస్రావు ప్రశ్నల వర్షం కురిపించారు. కాగా, ఇవాళ చలసాని శ్రీనివాస్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా విషయంలో ఏపీ ప్రజలను అడుగడుగునా మోసం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. see also : వైఎస్ జగన్ను కలిసి కంటతడిపెట్టిన …
Read More »వైసీపీ ఎమ్మెల్యేల రాజీనామాలపై క్లారిటీచ్చిన పార్టీ అధిష్టానం ..!
ఏపీకి స్పెషల్ స్టేటస్ కోసం ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన లోక్ సభ సభ్యులు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే.ఆ తర్వాత వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నలబై నాలుగు మంది (ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీ కండువా కప్పుకున్న సంగతి విదితమే )ఎమ్మెల్యేలు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సహా తమ …
Read More »వైసీపీ ఎంపీ మేకపాటి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. …
Read More »ప్రత్యేక హోదా కోసం..!!
ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా ధర్నాలు, ర్యాలీలు, దీక్షలతో ఆంధ్రప్రదేశ్ దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ఏపీలో ఏ ఒక్కరిని కదిలించినా ఏపీకి ప్రత్యేక హోదా మా హక్కు అన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ప్రధాని మోడీని సైతం ఢీకొట్టి, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టించి, ఢిల్లీలోని ఏపీ భవన్లో వైసీపీ ఎంపీల చేత ఆమరణ దీక్ష చేయించారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక …
Read More »ఏప్రిల్ 20న 40ఏళ్ళ ఇండస్ట్రీ బాబుకు చుక్కలు చూపనున్న 45ఏళ్ళ జగన్ ..
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రేపు ఏప్రిల్ ఇరవై తారీఖున కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఒక్కరోజు అమరనిరహర దీక్ష చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెల్సిందే.అప్పట్లో రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర సర్కారు పార్లమెంటు సాక్షిగా మాటిచ్చింది.ఆ తర్వాత రాష్ట్ర విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ …
Read More »బాబు దీక్షపై వైరలవుతున్న సెటైరికల్ వీడియో ..!
ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ నెల ఇరవై తారీఖున నిరహార దీక్ష చేయాలనీ నిర్ణయించిన సంగతి తెల్సిందే .రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ..ప్రస్తుత కేంద్ర అధికార పార్టీ బీజేపీ పార్టీ ఎన్నికల సమయంలో తిరుమల తిరుపతి వెంకన్న సాక్షిగా ఐదు కోట్ల ఆంధ్రులకిచ్చిన ఎన్నికల హామీ ప్రత్యేక హోదా హమీను నెరవేర్చలేదని కారణంతో ఆ ఒక్క …
Read More »