రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు నుండి ‘స్పందన’ పేరుతో గ్రీవెన్స్ కార్యక్రమం ప్రారంభం అయింది.ఈ కార్యక్రమానికి అన్ని జిల్లాల్లో వివేశ స్పందన లబించింది.భారీ సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చాయి.ఈరోజు ఉదయం 10.30 నుండి జిల్లాలోని ప్రతీ కలెక్టర్ కార్యాలయంలోని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.గత ప్రభుత్వం లో వాళ్లకి జరిగిన అన్యాయాలపై ఎక్కువ శాతం ఫిర్యాదులు వస్తున్నాయని తెలుస్తుంది.అయితే కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు ఇచ్చిన ఆర్జీలను తక్షణమే ఆయా శాఖా అధికారులతో …
Read More »