Home / Tag Archives: Sonia Gandhi (page 8)

Tag Archives: Sonia Gandhi

రెండో రోజు ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా ఈరోజు శుక్రవారం భారీ వర్షాలు, వరదలపై చర్చ జరగనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసనమండలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభల్లోనూ మొదట ప్రశ్నోత్తరాలు చేపడతారు. అనంతరం స్వల్పకాలిక చర్చలో భాగంగా అసెంబ్లీలో భారీ వర్షాలు, వరదలు ప్రభావంపై చర్చ జరిగిన తర్వాత ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. శుక్రవారం పలు బిల్లులను కూడా సభలో ప్రవేశపెట్టనున్నారు. అదే సమయంలో మండలిలో విద్య, వైద్యంపై చర్చ …

Read More »

రైతు రుణ మాఫీ నిర్ణయంతో ప్రజా ప్రతినిధుల హర్షం..

తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపి, గుణాత్మక ప్రగతి కార్యాచరణను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారికి మరోసారి కృతజ్జతల వెల్లువ వాన జల్లులా కురిసింది. గురువారం నాడు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా హాజరైన శాసన సభ్యులు సిఎం కేసీఆర్ ను వారి చాంబర్ లో కలిసి, రైతు సంక్షేమం ప్రజా సంక్షేమం దిశగా మరోసారి పలు ప్రగతి నిర్ణయాలు తీసుకున్నందుకు ధ్యనవాదాలు తెలిపారు. ఇటీవల కేబినెట్ తీసుకున్న …

Read More »

రుణమాఫీ సంబరాలు చేయండి : ఎమ్మెల్సీ తాతా మధుసూదన్

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి రైతు సంక్షేమ పాలనలో రైతులకు పెద్దపీట వేస్తూ రైతులకు ఆర్థిక వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్రవ్యాప్తంగా రైతన్నల కొరకు రుణమాఫీకి నిర్ణయం తీసుకొని రైతు జీవితాలలో సంతోషాలు నింపిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, బిఆర్ఎస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ.. రేపు ఖమ్మం జిల్లాలోని అన్ని గ్రామాలలో మరియు అన్ని మండల కేంద్రాలలో రైతు సోదరులతో కలిసి సంబరాలు నిర్వహించాలి..ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం …

Read More »

తెలంగాణ అసెంబ్లీ రేపటికి వాయిదా.. మరికాసేపట్లో బీఏసీ సమావేశం

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు  ప్రారంభమయ్యాయి. కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే జీ.సాయన్న   మృతిపట్ల అసెంబ్లీ నివాళులర్పించింది. సభలో సాయన్న మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ఎమ్మెల్యేతో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.దివంగ ఎమ్మెల్యే సాయన్న.. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో కొనసాగారని, శాసన సభ్యుడిగా.. ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఆయనతో తనకు వ్యక్తిగతంగా మంచి అనుబంధముందన్నారు. …

Read More »

అన్ని వర్గాల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వం ద్వేయం

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముస్లిం మైనార్టీ సోదరులకు గ్రేవ్ యార్డ్ కొరకు సర్వేనెంబర్ 186 బాచుపల్లిలో గల రెండు ఎకరాల ప్రభుత్వం స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినందుకు గాను ఈ రోజు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని చింతల్ లోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదములు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర …

Read More »

సత్తుపల్లిలో ఘనంగా రైతు రుణమాఫీ సంబరాలు.

19 వేల కోట్ల రూపాయల రుణమాఫీని రైతులకు ఆగస్టు నేటి నుంచి పున: ప్రారంభించి, సెప్టెంబర్ రెండో వారం కల్లా పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశాలు పట్ల హర్షిస్తూ సత్తుపల్లి పట్టణంలోని అంబేద్కర్ గారి బొమ్మ వద్ద సత్తుపల్లి రూరల్, టౌన్ మండల రైతులు, బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రైతు రుణమాఫీ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఫ్లెక్సీ కి …

Read More »

రేపటి నుంచే మద్యం టెండర్ల ప్రక్రియ

తెలంగాణ రాష్ట్రంలో వచ్చే రెండేండ్ల కాల పరిమితి (2023-25)కి మద్యం దుకాణాల లైసెన్సుల ఎంపిక ప్రక్రియకు బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు శుక్రవారం దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇదే నెల 21న లాటరీ నిర్వహించి దుకాణాలు కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, గౌడ కులస్తులకు కేటాయించాల్సిన షాపుల ఎంపిక కోసం గురువారం కలెక్టర్ల ఆధ్వర్యంలో లాటరీ నిర్వహిస్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉన్నాయి. …

Read More »

గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు రిజర్వేషన్లు

తెలంగాణలో గృహలక్ష్మి పథకంలో దివ్యాంగులకు 5% రిజర్వేషన్‌ కల్పించడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వర్గానికి చెందిన 20 వేల మందికి లబ్ధి చేకూరనున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా దివ్యాంగులకు రూ.4,016 పింఛన్‌ ఇవ్వడమే కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. దళితబంధు, కల్యాణలక్ష్మి, సబ్సిడీ రుణాలు తదితర పథకాలన్నింటిలోనూ దివ్యాంగులకు 5% రిజర్వేషన్‌ అమలవుతున్నది. తాజాగా గృహలక్ష్మి పథకంలోనూ 5% రిజర్వేషన్‌ను అమలు చేయాలని సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆరోగ్య బీమాలో దేశంలోనే మొదటి స్థానంలో తెలంగాణ

ప్రజలకు సొంతంగా ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఆయుష్మాన్‌ భారత్‌’ కంటే తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న’ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారానే ఎక్కువ మంది సేవలు పొందుతున్నట్టు స్వయంగా నరేంద్రమోదీ సర్కారే స్పష్టం చేసింది. రాష్ట్రంలో బీమాకు అర్హత కలిగిన 68% కుటుంబాలకు ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలు అందుతున్నాయని, ఆయుష్మాన్‌ భారత్‌ పథకం కేవలం 32% కుటుంబాలకే …

Read More »

తెలంగాణలో ఈ సీజన్ లో 25 లక్షల ఎకరాల్లో వరి సాగు

తెలంగాణలో ఈ సీజన్‌లో వరి సాగు రికార్డులను తిరగరాయనున్నది. ప్రస్తుత సాగు తీరు చూస్తుంటే గత ఏడాదిని అధిగమించనున్నది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 25.52 లక్షల ఎకరాల్లో వరి నాట్లు పడ్డాయి. నిరుడు ఈ సమయం వరకు 14.75 లక్షల ఎకరాల్లో మాత్రమే వరి సాగైం ది. అంటే ఇప్పటికే 11 లక్షల ఎకరాల్లో అధికంగా వరి సాగు కావడం గమనార్హం. గత వానకాలంలో రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat