దేశంలోని మొబైల్ ఫోన్ కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా బ్యాడ్న్యూస్. మొబైల్ ఫోన్లపై గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్(జీఎస్టీ)ని 12శాతం నుంచి 18శాతానికి పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. దీంతో ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. బడ్జెట్ ధరలో మొబైల్ ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం గట్టి షాకిచ్చింది. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పన్ను వసూళ్ల రాబడిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం …
Read More »రియల్ మి ఎక్స్2 ప్రొ ఫీచర్స్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై ప్రాసెసర్ : స్నాప్ డ్రాగన్ 855 ప్లస్ డిస్ ప్లే :6.35ఇంచులు రిజల్యూషన్ :1080×2400 ఫిక్సెల్స్ ర్యామ్ :8GB స్టోరేజీ సామర్థ్యం :128 GB రియర్ కెమెరా :64+13+8+2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా :16 మెగా పిక్సల్ బ్యాటరీ సామర్థ్యం :4000mAh ధర: రూ.29,998
Read More »కొత్త గెలాక్సీ ట్యాబ్
శాంసంగ్ తన నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6ను తాజాగా భారత్లో విడుదల చేసింది. రూ.59,900 ధరకు ఈ ట్యాబ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఈ ట్యాబ్ కొనుగోలుపై కస్టమర్లకు 6 నెలల పాటు ఉచితంగా యూట్యూబ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ను అందిస్తున్నారు. హెచ్డీఎఫ్సీ కార్డులతో ఈ ట్యాబ్ను కొనుగోలు చేస్తే రూ.5వేల వరకు క్యాష్బ్యాక్ను అందిస్తున్నారు.శాంసంగ్ గెలాక్సీ ట్యాబ్ ఎస్6 ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లో… 10.5 ఇంచుల సూపర్ అమోలెడ్ డిస్ప్లే …
Read More »దిగోచ్చిన యాపిల్ ఫోన్స్ ధరలు
ప్రముఖ స్మార్ట్ ఫోన్లను మేకింగ్ చేసే ఆపిల్ విడుదల చేసిన ఐఫోన్ 11, 11ప్రొ, 11ప్రొ మ్యాక్స్ ఫోన్లకు ఇండియాలో ప్రి-ఆర్డర్లు షురూ అయ్యాయి. అలాగే వాచ్ సిరీస్ 5 స్మార్ట్వాచ్లకు కూడా ప్రి-ఆర్డర్లను ప్రారంభించారు. ఈ క్రమంలో ఫ్లిప్కార్ట్, అమెజాన్, పేటీఎం మాల్ సహా ఆపిల్ ఆథరైజ్డ్ రీసెల్లర్లు ప్రి-ఆర్డర్లను రిసీవ్ చేసుకుంటున్నారు. కాగా వినియోగదారులు హెచ్డీఎఫ్సీ కార్డులను ఉపయోగించి ఐఫోన్ 11, 11ప్రొ ఫోన్లను కొంటే రూ.6వేల …
Read More »ట్రూ కాలర్ వాడుతున్నారా..!
ప్రస్తుత ఆధునీక టెక్నాలజీ యుగంలో ప్రతి మొబైల్ ఫోన్లోని అప్లికేషన్లతో జాగ్రత్తగా ఉండడమనేది మరచిపోకూడని విషయం. మనకు ఫోన్లు చేసే వారి నంబర్లు మన సెల్ఫోన్లో ఫీడ్ అయి లేకపోయినా… ట్రూ కాలర్ యాప్ సాయంతో కనీసం వారి పేరును తెలుసుకోవచ్చు. అయితే ఈ యాప్ వల్ల యూజర్ అక్కౌంట్ వివరాలు దుర్వినియోగమయ్యే ప్రమాదముందని తాజాగా వెల్లడైంది. దీంతో ట్రూకాలర్ యాప్ వినియోగదారులు కాస్తంత జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు …
Read More »వివో ప్రియులకు శుభవార్త
ప్రముఖ స్మార్ట్ మొబైల్స్ తయారీదారీ సంస్థ అయిన వివో తన వి15 ప్రొ స్మార్ట్ఫోన్ను ఈ ఏడాది ఆరంభంలో విడుదల చేసిన విషయం మనకు విదితమే. కాగా ఈ ఫోన్ ధరను వివో భారీగా తగ్గించింది. ఈ ఫోన్కు చెందిన రెండు రకాల ధరలను రూ.3వేల మేర తగ్గించింది. దీంతో తగ్గింపు ధరలకే ఈ ఫోన్ రెండు రకాల మోడల్స్ వినియోగదారులకు లభిస్తున్నాయి. వివో వి15 ప్రొకు చెందిన 6జీబీ …
Read More »జియో మరో సంచలన నిర్ణయం
ఇండియన్ టెలికాం రంగంలో వినూత్న శైలికీ శ్రీకారం చుట్టి సంచలనం సృష్టించిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా త్వరలోనే గిగాఫైబర్ పేరుతో బ్రాడ్ సేవలు ప్రారంభించనుంది. ఈ క్రమంలో ప్రయోగదశలో ఉన్న ఈ సేవలను రిలయన్స్ 42వార్షిక సర్వసభ్య సమావేశం సందర్భంగా వచ్చే నెల ఆగస్టు 12న ప్రారంభించే అవకాశమున్నట్లు సమాచారం. ఆఫర్లో భాగంగా 90రోజులకు 100జీబీ డేటా ఉచితం . ఈ కనెక్షన్లో బ్రాడ్ …
Read More »ఎయిర్ టెల్ ఆఫర్-రూ.249 రీచార్జికి రూ.4లక్షలు
ప్రముఖ భారతీయ టెలికాం సంస్థ అయిన భారతీ ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం అదిరిపోయే ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎయిర్టెల్ కస్టమర్లు రూ.249 ప్లాన్ను రీచార్జి చేసుకుంటే వారికి రూ.4 లక్షల విలువైన లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉచితంగా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ను రీచార్జి చేసుకున్న వెంటనే కస్టమర్లకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో పాలసీని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి, కేవైసీ ఎలా …
Read More »ఇదెక్కడ న్యాయం బాబుగారు..ప్రసంగం వినకుంటే పథకాలు రద్దు చేస్తారా?
ఇప్పుడు మీరు చూసేది తమాషాగా ఉండొచ్చు కాని ఇది నిజం..ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి ఆశించి చేస్తున్నాడో తెలియదు గాని..చంద్రబాబు ఇకపై పాల్గొనే అన్ని కార్యక్రమాలను లైవ్ లో చూడాల్సిందేనని ప్రజలపై ఒత్తిడి చేయమని అధికారులకు చెప్పారట.తాజాగా అమరావతిలో జరిగిన డ్వాక్రా మహిళల సమావేశంలో మహిలలను బలవంతంగా కూర్చోబెట్టారట.అయితే కడపలో జరుగుతున్నబహిరంగ సభను లైవ్లో చివరి వరకు చూసిన వారికి సెల్ఫోన్, రూ.10వేలను ఇస్తామని ఒకవేళ చూడకుంటే ‘పసుపు–కుంకుమ’ వర్తింపజేయదంటూ ఉదయం …
Read More »కేరళ వరద బాధితులకు అండగా గూగుల్ ..!
కేరళ రాష్ట్రంలో వరదలతో ,వర్షాలతో సతమతవుతున్న ప్రజలకు చల్లని కబురు అందించింది గూగుల్ . ఈ క్రమంలో రాష్ట్రంలో భారీ వరదలు,వర్షాల కారణంగా మూడు వందలకు పైగా మృత్యు వాతపడగా.. రెండున్నర లక్షల మంది నిరాశ్రయులైనారు అని సమాచారం. ఈ క్రమంలో గూగుల్ సంస్థ బాధితులకు అండగా ఉండేందుకు ఇంటర్ నెట్ సౌకర్యం లేకపోయిన కానీ ఆఫ్ లైన్లో తాము ఉన్న స్థలాన్ని లోకేషన్ షేర్ చేసుకునే సదుపాయాన్ని తీసుకొచ్చింది …
Read More »