తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు కొన్ని లక్షల ఎకరాలకు సాగునీళ్లు ,ఖమ్మం జిల్లాకు తాగునీరునందించే ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని దుమ్ముగూడెంలో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను సీఎంఓ ముఖ్య కార్యదర్శి స్మితా సబర్వాల్ పరిశీలించారు. హెలికాప్టర్ లో భద్రాది జిల్లా అశ్వాపురం మండలం బీజీ కొత్తూరు లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను …
Read More »