సిద్దిపేట మట్టి వినాయకుల పట్టణంగా మార్చుకుందాం అని..ప్లాస్టిక్ , పర్యావరణం పై యుద్ధం చేయాలని మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు అన్నారు.. జిల్లా కేంద్రంలో అమర్ నాథ్ అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో మాజీ మంత్రి ,ఎమ్మెల్యే హరీష్ రావు గారి పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పూజల్లో , అన్ని కార్యక్రమాల్లో మొదట పూజించేది విగ్నేశ్వరున్నే అని, …
Read More »తెలంగాణలో 2వ గ్రామంగా కొండాయిలుపల్లి
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం,నల్లబెల్లి మండలంలోని నూతనంగా ఏర్పాటైన గ్రామపంచాయితీ అయిన కొండాయిలుపల్లి గ్రామం ఆదర్శంగా నిలిచింది.ఈ గ్రామమంతా ఐక్యతగా రానున్న వినాయకచవితి నేపద్యంలో ఒకేచోట పండుగ జరుపుకుంటామని ఒకే విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని,అది కూడా పర్యావరణానికి హాని చేయని మట్టి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని గ్రామపంచాయితి తీర్మాణం చేసింది. ఇటివల సిద్దిపేట లోని మిట్టపల్లి గ్రామంలో తొలిసారి ఈ తీర్మాణం చేసారు. రాష్ట్రంలోనే ఈ తీర్మాణం …
Read More »తెలంగాణలోనే తొలి గ్రామంగా గుర్రాల గొంది
మనిషి జననం నుండి మరణం వరకు ప్రజలకు కనీస అవసరాలు తీర్చలన్నది… ఊరిలో స్మశాన వాటిక…మనిషి చనిపోతే దహన సంస్కారానికి ఖర్చు ఇస్తే ఎంతో పుణ్యం అని. మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారి సంకల్పం… ఆదిశగా ఇటీవల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉచితంగానే దహన సంస్కారాలు చేసే కార్యక్రమానికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు శ్రీకారం చుట్టారు.. అందుకు తొలి గ్రామంగా …
Read More »మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు
బాగా చదవండి. బాగా ఆడండి. సోషల్ మీడియా బారిన పడి మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. సిద్ధిపేట జిల్లా నుంచి రాష్ట్ర క్రీడాకారులుగా ఎదగాలని మాజీ మంత్రి హరీశ్ రావు క్రీడాకారులకు పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట స్టేడియంలో గురువారం ఉదయం జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో 6వ జిల్లా స్థాయి జూనియర్ అథ్లెటిక్స్ ఎంపికల టోర్నమెంట్ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్ రావు …
Read More »“అదే”ఒక నాయకుడికి ఉండాల్సిన మంచి లక్షణం
తెలంగాణ రాష్ట్ర తొలి భారీ నీటి పారుదల శాఖ మంత్రి ,సిద్దిపేట నియోజకవర్గ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావుపై నిన్న సోమవారం చింతమడకలో జరిగిన గ్రామ ప్రజల ఆత్మీయ సమ్మేళన సభలో ఆద్యంతం టీఆర్ఎస్ అధినేత ,సీఎం కేసీఆర్ ప్రశంసలు కురిపించిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన చింతమడక ప్రజల కోసం హరీశ్ బాగా తిప్పలు పడ్డాడని మెచ్చుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా సభలో హారీష్ రావు మాట్లాడుతూ”సిద్దిపేట …
Read More »ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు-సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ రోజు సోమవారం ఉదయం పదిన్నరకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని తన సొంతూరు అయిన చింతమడక గ్రామంలో పర్యటించిన సంగతి తెల్సిందే. ఈ పర్యటనలో గ్రామానికి చెందిన ప్రజలందరితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సహాపంక్తి భోజనాలు చేయనున్నారు. అయితే ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ”గ్రామంలో ప్రతి కుటుంబానికి రూ. పది …
Read More »సిద్దిపేట హరిత సైనికుల ప్రతిజ్ఞ
రోజురోజుకు వాతావరణంలో ఉష్షోగ్రతలు పెరిగి పోతున్నాయి, ఎండలు మండిపోతున్నాయి. సకాలంలో వర్షాలు కురవటం లేదు. మానవ మనుగడే దుర్లభంగా మారుతున్నది. పర్యావరణ సమతుల్యత దెబ్బతినటమే ఈ అనర్థానికి ప్రధానమైన కారణం. ఈ దుస్థితి నుంచి బయటపడేందుకు, భూ భాగంలో పచ్చదనాన్ని 33 శాతానికి పెంచేందుకు గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు తెలంగాణకు హరితహారం అనే పవిత్ర యజ్ఞం చేపట్టారు. విరివిగా చెట్లు పెంచటమే లక్ష్యంగా సాగే ఈ …
Read More »హారీష్ రావుపై అభిమానంతో..!
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట పట్టణంలో నిరుపేద కుటుంబానికి చెందిన నాయి బ్రాహ్మణుడు కొత్వాల్ శ్రీనివాస్ మరో సారి తన అభిమానాన్ని చాటుకున్నారు.. మాజీ మంత్రి,సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావుపై తనకు ఉన్న అభిమానము తో నర్సాపూర్ గుండ్ల చెరువు ప్రాంతంలో ” హరీష్ అన్న హెయిర్ కటింగ్ ” పేరు తో కటింగ్ షాప్ పెట్టాడు.. కొత్వాల్ శ్రీనివాస్ నాడు హరీష్ ఎన్నికల్లో అభిమానంతో లక్ష మెజారిటీ రావాలని …
Read More »లక్నవరం తరహాలో కోమటి చెరువు..
తెలంగాణ రాష్టానికే రోల్ మోడెల్ గా, పర్యాటక ప్రాంతం అయిన సిద్దిపేట కోమటి చెరువు పై సస్పెన్షన్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. శుక్రవారం ఉదయం సిద్దిపేట కోమటి చెరువు ను మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరిశ్ రావు గారు సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ లక్నవరం లో ఉన్న మాదిరిగా, అదే తరహాలో కోమటి చెరువు పై వేలాడే వంతెన …
Read More »తెలంగాణలోనే “సిద్దిపేట” రికార్డు
తెలంగాణ వ్యాప్తంగా నిన్న మంగళవారం విడుదలైన జిల్లా మండల పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ విజయకేతనం ఎగురవేసిన సంగతి తెల్సిందే. ఇందులో టీఆర్ఎస్ 3,571ఎంపీటీసీ,449జెడ్పీటీసీలను గెలుపొంది రాష్ట్రంలో ఉన్న ముప్పై రెండుకు ముప్పై రెండు జెడ్పీ స్థానాలను కారు తన ఖాతాలో వేసుకుంది.ఈ క్రమంలో తన్నీరు హారీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తోన్న సిద్దిపేట జిల్లా మరోసారి తన విశిష్టతను చాటుకుంది. జిల్లా మండల పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన దగ్గర …
Read More »