ఉత్తరప్రదేశ్ శాసన మండలి ఎన్నికల్లో బీజేపీకి షాక్ తగిలింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న, పదేళ్లుగా బీజేపీకి పట్టున్న వారాణసీ లోక్సభ నియోజకవర్గంలోని రెండు సీట్లలో సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) విజయం సాధించింది. టీచర్లకు, పట్టభద్రులకు రిజర్వు చేసిన రెండు స్థానాల్లోనూ ఎస్పీ అభ్యర్థులు అశుతోష్ సిన్హా, లాల్బిహారీ యాదవ్ గెలిచారు. మండలిలో 11 సీట్లకు ఈ నెల 1న పోలింగ్ నిర్వహించారు. 6 సీట్లను బీజేపీ, 3 స్థానాలను ఎస్పీ …
Read More »స్థానిక సంస్థల నామినేషన్లపై టీడీపీ రాజకీయం.. చంద్రబాబుకు షాక్ ఇచ్చిన ఎలక్షన్ కమీషన్..!
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు కుటిల రాజకీయాలకు పాల్పడుతున్నాడు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే రాజకీయం ఉద్రిక్తంగా ఉంటుంది. ఆవేశకావేశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అక్కడక్కడా ఘర్షణలు చెలరేగుతూనే ఉంటాయి. ఈ సారి కూడా అక్కడక్కడా చెదురుముదురు సంఘటనలు జరిగాయి. దీంతో చంద్రబాబు రెచ్చిపోతున్నాడు. మాచర్ల ఘటన సందర్భంగా .మా పార్టీ నాయకులను చంపేస్తారా…చంపేస్తే చంపేయండి…అంటూ రోడ్డు పై కూడా హైడ్రామా …
Read More »సంచలనం…చంద్రబాబుపై టీడీపీ ఎమ్మెల్సీల తిరుగుబాటు…!
ఏపీ శాసనమండలిలో ప్రవేశపెట్టిన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులను టీడీపీకి చెందిన మండలి ఛైర్మన్ షరీఫ్ విచక్షణా అధికారం పేరుతో సెలెక్ట్ కమిటీకి పంపడంతో జగన్ సర్కార్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు ఐదుగంటల పాటు కౌన్సిల్ గ్యాలరీలో కూర్చుని స్పీకర్ను ప్రభావతిం చేశారని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇటీవల ఇంగ్లీష్ మీడియం బిల్లును కూడా శాసనమండలిలో మెజారిటీ ఉన్న టీడీపీ అడ్డుకుంది. అందుకే ప్రజలకు మేలు …
Read More »జంపింగ్ ఎమ్మెల్యేలకు సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాక్
ఒక పార్టీ తరపున గెలుపొంది వేరే పార్టీలో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలకు దేశ అత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. మణిపూర్ రాష్ట్రానికి చెందిన ఒక మంత్రికి సంబంధించిన కేసులో సుప్రీం కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది. ఇందులో భాగంగా పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లోగా అనర్హత వేటు వేయాలని తీర్పునిచ్చింది. చట్టాన్ని ఉల్లంఘించి పార్టీలు మారేవారిపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద స్పీకర్లు నిర్ణయం తీసుకోవాలని …
Read More »అమరావతి రాజకీయం…చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చిన బాలయ్య…!
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా గత నెల రోజులుగా అమరావతి గ్రామాల రైతులు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంతో సహా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నాడు చంద్రబాబు తన భార్య భువనేశ్వరీ, కోడలు బ్రాహ్మణితో కలిసి రాజధాని రైతులతో కలిసి పస్తులుండీ మరీ నిరసన తెలియజేశారు. అయితే సంక్రాంతి పండుగ తర్వాత చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలయ్య కూడా …
Read More »ఈ ఫ్లెక్సీ కనుక చంద్రబాబు చూస్తే మూర్ఛపోవడం ఖాయం..!
గ్రాఫిక్స్లో మార్ఫింగ్ చేసి ఎదుటివాళ్లపై బురదజల్లడంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం లోకేష్ టీమ్కే సాధ్యం. గతంలో తెలంగాణలో ఆశావర్కర్ల ధర్నాను..మార్ఫింగ్ చేసి, జగన్ అధికారంలోకి రాగానే ఆశావర్కర్లు రోడ్డున పడ్డారంటూ ఏకంగా బాబుగారు తన ట్విట్టర్ పేజీలో పోస్ట్ చేసి నవ్వుల పాలయ్యారు. అలాగే కృష్ణా నదికి వరదలు వచ్చినప్పుడు కూడా పడవ బ్యారేజీకి అడ్డుపెట్టినట్లు మార్ఫింగ్ చేసి..అదిగో వైసీపీ వాళ్లు పడవ అడ్డుపెట్టి..మా బాబుగారి ఇంటిని …
Read More »మూడు రాజధానులకు జై కొడుతున్న కాపు సామాజికవర్గం…!
ఏపీకి మూడు రాజధానుల ప్రకటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబుకు మద్దతుగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్నారు. తినడానికి మెతుకులు లేక తండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట, ఇప్పటి వరకూ అమరావతికే దిక్కూ దివాణం లేదు.. మూడు అమరావతి నగరాల నిర్మాణం సాధ్యమయ్యేనా అంటూ వరుస ట్వీట్లతో జగన్ సర్కార్పై మండిపడ్డారు. అంతే కాదు అమరావతిలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ స్వయంగా పాల్గొని ప్రభుత్వంపై …
Read More »మరోసారి పవన్ కల్యాణ్ ఇజ్జత్ తీసేసిన రాపాక..!
జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు వ్యవహారశైలి అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు తలనొప్పిగా మారింది. పవన్ సీఎం జగన్ టార్గెట్గా పదే పదే విమర్శలు చేస్తుంటే..అదే స్థాయిలో రాపాక జగన్పై ప్రశంసలు కురిపిస్తూ పవన్ గాలి తీసేస్తున్నాడు. గతంలో అసెంబ్లీ సాక్షిగా జగన్ను దేవుడిలా కొలిచి, ఆ పై రెండుసార్లు జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మరీ పవన్కు షాక్ ఇచ్చాడు తాజాగా రాపాక మరోసారి పవన్ …
Read More »బ్రేకింగ్..టీడీపీకి రాజీనామా చేసిన లోకేష్ సన్నిహితుడు..!
అమరావతిపై రాజకీయ రచ్చ జరుగుతున్న వేళ…టీడీపీ అధినేత చంద్రబాబుకు రాజధాని ప్రాంతంలో వరుస షాక్లు కలుగుతున్నాయి… రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యేలు, కీలక నేతలంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్బై చెబుతున్నారు. ఇప్పటికే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పార్టీకి రాజీనామా చేయగా.. గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ కూడా రాజీనామా బాటలో ఉన్నారు. ఇక బెజవాడలో కీలక యువనేత అయిన దేవినేని అవినాష్ ఇటీవల …
Read More »పవన్కల్యాణ్కు మరోసారి షాక్ ఇచ్చిన జనసేన ఎమ్మెల్యే…!
జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఆ పార్టీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్రావు వరుస షాక్లు ఇస్తున్నారు. ఒక పక్క పవన్ సీఎం జగన్ టార్గెట్గా విమర్శలు చేస్తుంటే…మరోపక్క రాపాక మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను మెచ్చుకుంటూ సీఎం జగన్ను ఏకంగా మెస్సయ్యగా కీర్తించారు. అలాగే ఆటో కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చిన సందర్భంలో రాపాక ఏకంగా సీఎం …
Read More »