Home / Tag Archives: shivasena (page 5)

Tag Archives: shivasena

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ పొత్తు

గోవా అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన, ఎన్సీపీ కలిసి పోటీ చేయనున్నాయి. మహారాష్ట్రలో అధికార మహావికాస్ అఘాడీలో భాగమైన ఆ పార్టీలు కాంగ్రెస్ లేకుండానే కూటమిగా ముందుకెళ్తున్నాయి. గెలిచేందుకు అవకాశమున్న సీట్లను తమకు కేటాయించాలని శివసేన కోరగా, కాంగ్రెస్ నిరాకరించినట్లు సమాచారం. తమతో జట్టుకట్టకపోవటం కాంగ్రెస్ దురదృష్టమని, గోవా ఎన్నికల్లో తమ బలాన్ని చూపుతామని శివసేన నేత సంజయ్ వ్యాఖ్యానించారు.

Read More »

కరోనా నేపథ్యంలో మహారాష్ట్ర సంచలన నిర్ణయం

కరోనా కట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించిన సంగతి విదితమే..అయిన కానీ కేసులు మాత్రం భారీగానే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి కోసం ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన లాక్డ్ డౌన్ విధించాలని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. దీనిపై ఉన్నతాధికారులతో చర్చ అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే లాక్డౌన్పై రేపు ప్రకటన చేయనున్నారు

Read More »

మహారాష్ట్ర హోం మంత్రి రాజీనామా

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ రాజీనామా చేశారు. ఆయనపై ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరబ్బర్ సింగ్ ఆరోపణలు చేశారు.. దీంతో హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు సమర్పించారు. కాగా ‘అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలు’ కేసులో.. లంచం తీసుకోవాలని తనపై హోం మంత్రి ఒత్తిడి చేశారని …

Read More »

టిక్ టాక్ స్టార్ పూజా చౌహాన్ ఆత్మహత్య-మంత్రి రాజీనామా

మహరాష్ట్రలో శివసేన నేత సంజయ్ రాథోడ్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం ఉద్ధవ్ థాక్రేకు అందించిన రాథోడ్.. తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని కోరారు. కాగా టిక్ టాక్ స్టార్, మోడల్ పూజా చౌహాన్ ఆత్మహత్యకు సంజయ్ కారణమని బీజేపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో.. ఆయన రాజీనామా చేశారు.

Read More »

ఎమ్మెల్సీగా ఊర్మిళ

బాలీవుడ్‌ నటి ఊర్మిళ ఎంఎల్‌సీగా నామినేట్‌ అయ్యారు. గవర్నర్‌ కోటా ద్వారా మహారాష్ట్ర లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌కు ఆమెను ఎంపిక చేసినట్లు శివసేన పార్టీ ముఖ్య ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వెల్లడించారు. ‘‘ముఖ్యమంత్రి ఉద్దవ్‌ ఠాక్రే ఊర్మిళతో మాట్లాడారు. ఆమె నామినేషన్‌ వేయడానికి అంగీకరించారు’’ అని ఆయన తెలిపారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ ముంబై నుండి కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి బిజెపి గోపాల్‌ శెట్టి చేతిలో ఓడిపోయిన …

Read More »

మంత్రిగా ఆదిత్య థాకరే

ఎన్నో ట్విస్టులు.. మరెన్నో ఉత్కంఠ విషయాల తర్వాత మహరాష్ట్రలో ఎన్సీపీ,కాంగ్రెస్,శివసేన మిత్రపక్షాలుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రమాణ స్వీకారం చేశారు. తాజాగా ఈ రోజు మొత్తం ముప్పై ఐదు మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో అత్యంత యువకుడైన .. పిన్నవయస్కుడు సీఎం కుమారుడైన యువ ఎమ్మెల్యే ఆదిత్య థాకరే (29)కు స్థానం దక్కింది. ఎన్సీపీ పార్టీ …

Read More »

శరద్ పవార్ ఇంటికెళ్ళిన బీజేపీ ఎంపీ

మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది. అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం …

Read More »

మహా సంక్షోభంపై సుప్రీం తీర్పు ఇదే..?

మహారాష్ట్రలో ఎన్సీపీ నుండి సస్పెండైన అజిత్ పవార్ మద్దతుతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి విదితమే. అందులో భాగంగా నిన్న శనివారం ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ .. ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ లచేత గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. దీనిపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకపోయిన గవర్నర్ బీజేపీని ఎలా ఆహ్వానిస్తారని శివసేన,ఎన్సీపీ,కాంగ్రెస్ పార్టీల చీఫ్ లు దేశ …

Read More »

అజిత్ పవార్ చాలా కాస్ట్లీ గురుజీ

ఎన్సీపీ నుంచి సస్పెండ్ అయిన అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలిపి ఉప ముఖ్యమంత్రిగా నిన్న శనివారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో అజిత్ పవార్ బీజేపీకి మద్దతు తెలపడం వెనక బలమైన కారణాలున్నాయని విశ్లేషకులు చెబుతూనే ఉన్నారు. తాజాగా అజిత్ పవార్ పై దాదాపు డెబ్బై వేల కోట్ల కుంభకోణంలో నిందితుడని పత్రికల్లో వస్తోన్న వార్తలు. గతంలో 1999-2014 వరకు మూడు సార్లు కాంగ్రెస్,ఎన్సీపీ …

Read More »

బీజేపీకి అజిత్ పవార్ మద్దతు ఇవ్వడానికి అసలు కారణం ఇదేనంటా..?

మహారాష్ట్రలో బీజేపీ,ఎన్సీపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి. మహా ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ ,ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ల చేత ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటలకు భగత్ సింగ్ కోషియార్ రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.. నిన్న శుక్రవారం ఎన్సీపీ,కాంగ్రెస్,బీజేపీలు కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ప్రకటించి ఇరవై నాలుగంటలు గడవకముందే ఎన్సీపీ,బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat