పేద ప్రజల సంక్షేమమే పరమావధిగా ప్రస్తుత ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర ఉపశాసనసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో పెంచిన పెన్షన్ల మంజూరు పత్రాల పంపిణి కార్యక్రమం శనివారం కోలాహలంగా జరిగింది.సీతఫలమండి డివిజన్ multipurpose ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ కార్యక్రమంలో తీగుల్ల పద్మారావు గౌడ్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో 2009 నుంచి 2014 వరకు …
Read More »సికింద్రాబాద్ నుండి తలసాని సాయి ఆధిక్యం
తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఈ రోజు జరుగుతున్న ఎన్నికల కౌంటింగ్లో అధికార పార్టీ టీఆర్ఎస్ తరపున సికింద్రాబాద్ నుండి బరిలోకి దిగిన తలసాని సాయికిరణ్ యాదవ్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. తొలి రౌండ్లో 1,086 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. అలాగే ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అయితే 1.అంజన్ కుమార్ యాదవ్ …
Read More »ఎండా కాలంలో నీటి కష్టాలు ఉండవు..మంత్రి పద్మారావు
తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రాబాద్ నియోజకవర్గంలో మంచి నీటి కష్టాలు శాశ్వతంగా తొలగనున్నాయి. ఇప్పటికే రిజర్వయర్ల నిర్మాణం, మంచి నీటి పైప్ లైన్ల మార్పిడి, కృష్ణా జలాల మళ్లింపు, రికార్డు సంఖ్యలో పవర్ బోరింగ్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక మార్పుల ద్వారా సికింద్రాబాద్ ప్రజల నీటి ఇబ్బందుల నివారణకు పక్కా ఏర్పాట్లు జరిపిన ఆబ్కరి, క్రీడల మంత్రి టీ.పద్మారావు గౌడ్ తాజాగా జల మండలి అధికారులతో సంప్రదింపులు జరిపి రూ.1.22 కోట్ల …
Read More »అదే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం..మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇవాళ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం సికింద్రాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలంలో… మడ్పోర్ట్లోని గాంధీనగర్ బస్తీలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు మంత్రులు మహమూబ్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లతో కలసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే డబుడ్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు స్లమ్లలో నివసించే ప్రజలు ముందుకు …
Read More »ఫేస్బుక్లో పరిచయమైన అమ్మాయిని సినిమాకు తీసుకేళ్లి థియేటర్లోనే అత్యాచారం
దేశంలో మహిళలపై రేప్ లు పెరిగిపోతున్నాయి.ఎన్ని చట్టాలు తీసుకువచ్చిన కామాంధులు మరింత రెచ్చిపోయి దారుణంగా లైంగిక దాడులు జరుపుతున్నారు. మరి ముఖ్యంగా హైదారబాద్ నగరంలో ఈమద్య చాల ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్లోనే అత్యాచారాం చేశాడు ఓ కామాంధుడు. వివరాలిలా ఉన్నాయి… see also..పవన్ కల్యాణ్, పార్వతీ మెల్టన్ వారం రోజులు ఒకే రూంలో..! సాక్ష్యాలతో సహా..!! తెలంగాణలోని …
Read More »