భద్రతా పరికరాల కొనుగోలులో పలు అవకతకలకు పాల్పడిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరావును ఆల్ఇండియా సర్వీసెస్ నియమనిబంధనల నియమం (3) కింద ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దేశభద్రతకు సంబంధించిన పలు కీలక విషయాలను ఏబీ వెంకటేశ్వరావు బహిర్గతం చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మామూలుగా అధికారులపై ఆరోపణలపై సస్పెండ్ చేయడం కామన్…అయితే టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం తనకు అత్యంత సన్నిహితుడైన ఏబీ వెంకటేశ్వరావును సస్పెండ్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. …
Read More »భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉందట..అదేంటో తెలుసుకుందాం !
భోగి పండుగ అనగానే పెద్దవాళ్లదగ్గర నుంచి చిన్నవాళ్ల వరకు ఎంతో ఉత్సాహంగా భోగిమంటలు వేస్తారు.ఈ భోగిమంటల్లో ఆవు పిడకలతో పాటు, ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లోకి విసిరేస్తారు. ఎవరు ఎక్కువ వస్తువులు తెచ్చి మంటల్లో వేస్తే వారు గొప్ప అన్న మాట.అయితే ఈ భోగిమంటల వెనుక ఓ పరమార్థం దాగి ఉంది. పనికి రాని చెడు పాత ఆలోచనలను వదిలించుకొని కాలంతో బాటు వచ్చే మార్పులను ఆహ్వానించేందుకు మనసును …
Read More »నిత్యానందకు సొంతంగా ఓ దేశం..!
ఆశ్రమంలో పిల్లల నిర్బందం, బలవంతంగా పిల్లలతో విరాళాల సేకరణ పై ఆరోపణలు ఎదుర్కుంటు పోలీసులకు వాంటెడ్ గా మారిన వివాదస్పద ఆద్యాత్మిక గురువు నిత్యానంద ఇప్పుడెక్కడున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిత్యానంద కోసం వెతుకున్నారు, కానీ తన ఆచూకి ఎక్కడ లభించలేదు. బహుశ దేశం వదిలి పారిపోయుంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసుల అనుమానాలు నిజమయ్యేలా ఇప్పుడు నిత్యానంద ఒక సపరేట్ దేశాన్నే సృష్టించుకున్నట్టు మీడియాలో …
Read More »మహానటికి సీక్రెట్ చెప్పిన మెగాస్టార్..ఏమిటంటే..?
కీర్తి సురేష్..టాలీవుడ్ లో నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. తన మొదటి సినిమాతోనే ఈ అందాల భామ నటనతో, అందంతో మంచి పేరు తెచ్చుకుంది. అనంతరం హీరో నాని, పవన్ కళ్యాణ్ సరసన నటించింది. అనంతరం ఒక్కసారిగా దిగ్గజ నటి ఐన సావిత్రిగారి పాత్రలో నటించే అవకాశం ఆమెకు దక్కింది. మొదట ఈ సినిమా తానూ సరిపోనేమో అని భావించినా చివరకు అదే ఇప్పుడు తన …
Read More »పారదర్శకత, కారణాలు వెల్లడిస్తూ విదేశీ పర్యటనలు చేస్తున్న యువ ముఖ్యమంత్రి జగన్
ఏపీ సీఎం హోదాలో వైఎస్ జగన్ మొట్టమొదటి విదేశీ పర్యటనకు వెళ్లారు.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్ తొలి విదేశీ పర్యటనకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే జగన్ కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి హోదాలో డిప్లొమాటిక్ పాస్పోర్ట్ పొందారు. ఆయన విదేశీ పర్యటనకు సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతించడం పట్ల జగన్ విదేశాలకు వెళ్లారు. వైఎస్ కుటుంబం మొదటినుంచీ క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండడం తెలిసిందే.. ఈ క్రమంలో ఆయన …
Read More »తమిళనాట సంచలనం – వెలుగులోకి వచ్చిన అమ్మ మృతి వెనక రహస్యాలు
తమిళనాడు రాజకీయం రోజు రోజుకు వేడెక్కుతోంది. అందులోను ఆర్కేనగర్ పోలింగ్కు ఒక్క రోజు గడువు మాత్రమే ఉండటంతో రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారుతున్నాయి. కాగా, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో ఖాళీ అయిన ఆర్కేనగర్ శాసనసభ సీటుకు ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఆర్కేనగర్ సీటు కోసం అమ్మ అనుచరులమని చెప్పుకుంటూ ఓపీఎస్, ఈపీఎస్ వర్గం.. దినకరన్ వర్గం బరిలో దిగుతుండగా.. మరో వైపు తమిళనాడు ప్రధాన …
Read More »