భార్యను బట్టలు ఊడదీసి చితక్కొట్టడమే కాకుండా.. అడ్డొచ్చిన తన కూతుర్ని వదలకుండా చావగొట్టాడు ఓ టీచర్. అంతటితో వదిలేయకుండా నగ్నంగా వారిని వీధిలో కూర్చొబెట్టిన ఘటన రాజస్థాన్లోని జోధ్పుర్లో చోటుచేసుకుంది. జోధ్పుర్ జిల్లా ఫలోదీ పట్టణంలో కైలాశ్ సుథార్ అనే ఓ వ్యక్తి ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. తన భార్య మెంటల్ కండీషన్ సరిగా లేదు. దీంతో కైలాశ్ తరచూ గొడవ చేస్తూ ఏదో కారణంతో భార్యను కొడుతూ …
Read More »సాయంత్రం 4 గంటలకు పాఠశాల ముగిసిన తర్వాత టీచరమ్మపై 16 ఏళ్ల బాలుడు లైంగిక దాడి
పిల్లలకు పాఠాలు చెప్పే ఓ టీచరమ్మను ఏకంగా ఆమె శిష్యుడే లైంగిక దాడి చేశాడు. ఈ లైంగిక దాడికి యత్నించిన ఘటనను ఖండిస్తూ కొండ గ్రామస్తులు గురువారం పోలీసు స్టేషన్ను ముట్టడించి ఆందోళన చేపట్టారు. తిరుచ్చి జిల్లా తురైయూర్ యూనియన్ కోంబై గ్రామ పంచాయతీ పరిధిలోని అడవి ప్రాంతంలో మరుదై కొండ గ్రామం ఉంది. ఇక్కడ ఆదిద్రవిడ, గిరిజన సంక్షేమ శాఖ తరపున ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇందులో …
Read More »3వ తరగతి విద్యార్థినిపై క్లాస్ టీచర్ సుజాత
మీర్పేట్లోని సత్యం టెక్నో కిడ్స్ ప్లేస్కూల్లో బుధవారం దారుణం చోటు చేసుకుంది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయురాలే విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించింది. 3వ తరగతి చదువుతున్న సాయితేజ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ సుజాత ఐరన్స్కేల్తో చితకబాదడంతో ఆ బాలుడి ఎడమచేయి విరిగింది. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు సంఘటన గురించి ఆరా తీయడానికి స్కూల్కు వెళ్లగా యాజమాన్యం అందుబాటులో లేకపోవడంతో మీర్పేట పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు …
Read More »టీచర్ ను…టీచర్ కుమార్తెను రేప్ చేస్తానన్నా..అదే స్కూల్ విద్యార్థి
తమకు విద్యాబుద్దులు నేర్పిన టీచర్నే ఏడో తరగతి చదువుతున్న బాలుడు రేప్ చేస్తానని బెదిరించాడు. అంతేకాకుండా ఆ టీచర్ కుమార్తెను కూడా రేప్ చేస్తానన్నాడు. దేశ రాజధాని ఢిల్లీకి అతి సమీపంలో ఉండే ఈ ఘటన గురుగ్రామ్లోని ఓ ప్రముఖ పాఠశాలలో జరిగింది. ఈఘటనతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ రంగంలోకి దిగింది. see also..ఫిరాయింపు బ్యాచ్కి బంపర్ ఆఫర్.. జగన్ షాకింగ్ డిసిషన్..! అయితే ఇదే స్కూలో వారం రోజుల్లోనే …
Read More »ఆ ముక్క కోసం…88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన టీచర్..
క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను తప్పులు చేయకుండా వారిని సరిదిద్దాలి. కానీ, క్రమశిక్షణ పేరుతో విద్యార్థులను అవమానిస్తున్నారు. ఇదే తరహలో ఓ స్కూల్లో 88 మంది విద్యార్థినులను నగ్నంగా నిలబెట్టిన ఘటన అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది. ఈ ఘటనపై బాధిత విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరుణాచల్ప్రదేశ్ రాష్ట్రంలోని పాపుమ్ పారే జిల్లాలోని తాని హప్పాలో ఉన్న కస్తూర్భా గాంధీ బాలికల స్కూల్లో క్లాస్ టీచర్పై విద్యార్థులు అసభ్యరాతలు రాశారు. …
Read More »