ఏపీలో ప్రస్తుతం ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకోవడానికి ప్రతి పక్షనేత వైసీపీ అధ్యక్షుడు ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నాడు. వేలాది మంది జగన్ తో పాటు అడుగులో అడుగు వేస్తూ వారి సమస్యలను వివరిస్తూ…జగన్ ఆరోగ్యం గురించి కూడ అడుగుతున్నారు. అయితే బడికి వెళ్లాల్సిన వయసులో తల్లితో కూలి పనులకు వెళ్తున్న పాపను చూసిన వైఎస్ జగన్ చలించిపోయారు. పాపను పాఠశాలలో చేర్పించాలని ఆ తల్లికి సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా …
Read More »