సింహాచలం అప్పన్నస్వామి ఆలయంలో ఇవాళ విశాఖ శారదాపీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి వారు తొలిసారిగా సెప్టెంబర్ 28 నుంచి తెలంగాణ ధర్మ ప్రచార యాత్ర చేపడుతున్నారు. ఈ యాత్రలో భాగంగా తొలుత ఉమ్మడి వరంగల్ జిల్లాలో శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి పర్యటిస్తారు. …
Read More »ఇందులో భారత్ కు గట్టి పోటీ ఇచ్చే జట్లు ఏవో తెలుసా?
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అందరి కళ్ళు వరల్డ్ కప్ పైనే పడింది.ఈ ఈవెంట్ నిన్ననే స్టార్ట్ అయ్యింది.మొదటి మ్యాచ్ ఇంగ్లాండ్,సౌతాఫ్రికా మధ్య జరగగా..ఇంగ్లాండ్ విజయం సాధించి ప్రపంచకప్ లో బోని కొట్టింది.ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 312పరుగులు చేయగా తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన సఫారీ జట్టు 207 పరుగులకే అల్లౌట్ అయ్యింది.ఇక మన ఇండియా పరంగా చూసుకుంటే మన టీమ్ లీగ్ దశలో వీళ్ళతో తడబడనుండి. జూన్ 5:దక్షిణాఫ్రికా తో …
Read More »