తెలంగాణలో ఉన్న దివ్యాంగులకు స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి వారి ఆర్థిక ఎదుగుదలకు రుణాలను అందజేస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం ధర్మారం మండల కేంద్రంలో ఎనేబుల్ ఇండియా స్వచ్ఛంద సేవ సంస్థ సహకారంతో క్యాడర్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘దివ్యాంగుల గర్వు సే’ సెంటర్ ను మంత్రి కొప్పుల ప్రారంభించారు. 18 సంవత్సరాల నిండి 45 సంవత్సరాల లోపు గల …
Read More »