రాజ్యాంగ సృష్టికర్త బాబాసాహెబ్ భీమ్రావ్ అంబేద్కర్ జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం. అంటరానితనానికి వ్యతిరేకంగా బాబా సాహెబ్ చేసిన పోరాటాలను ఈరోజు గుర్తు చేసుకుంటారు. దేశం మొత్తం కరోనా వైరస్ తో పోరాడుతున్న సమయంలో దళితులపై వివక్ష మరోమారు తలెత్తింది. ఉత్తరప్రదేశ్లోని కుషీనగర్ లోని క్వారంటైన్ లో ఉన్న ఒక యువకుడు దళిత మహిళ తయారు చేసిన ఆహారం తినడానికి నిరాకరించాడు. ఎస్సీ ఎస్టీ చట్టం కింద అతనిపై పోలీసులు కేసు …
Read More »