రాష్ట్రంలో ఉన్న 54 లక్షల ఎస్సీ జనాబాకు సంబంధించిన డాటాబేస్ ను రూపొందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి సంబంధిత శాఖాధికారులను ఆదేశించారు. ఎస్సీ జనాభా డాటాబేస్ కు సంబంధించి స్కాలర్ షిప్ పోర్టల్, సెర్ప్ కార్పొరేషన్ వద్ద ఉన్న డాటాను ఇంటిగ్రేట్ చేసి సీజీజీ ద్వారా రూపొందించాలని సీఎస్ తెలిపారు. దీని ద్వారా ప్రజల అవసరాల మేరకు పథకాలు అమలు చేయవచ్చన్నారు. అంబేద్కర్ విద్యా నిధి పథకానికి సంబంధించి …
Read More »